కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని బీజేవైఎం మండలాధ్యక్షుడు బత్తిని నాగరాజు అన్నారు. రోడ్ల మరమ్మతులతో పాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోర�
కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లోకి వెళ్లేందుకు రోడ్లు సరిగా లేకపోవడంతో వివిధ ప్రైవేటు వాహనాల ద్వారా వెళుతూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కులకచర్ల మండల పరిధిలోని కామునిపల్గి గ్�
గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారడంతో నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా గుంతలమయంగా మారిన రోడ్లపై కాలినడకన వెళ్లే ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.
Telangana Budget | హైవేలపై ప్రయాణించేటప్పుడు వసూలు చేసే టోల్ ఛార్జీని.. ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు త�
MLA Jagadish Reddy | ప్రజల సొమ్ముతో నిర్మించిన రాష్ట్రంలోని రోడ్లన్నీ ప్రైవేటీకరణ చేసి బడా కాంట్రాక్టర్లకు అప్పజెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్�
శంకరపట్నం మండలంలోని ముత్తారం నుంచి ఎరడపల్లి మధ్య కేవలం మూడు కిలోమీటర్ల దూరమే అయినా.. రోడ్డు సరిగా లేక ఏడు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నది. రెండు గ్రామాల మధ్య ఉన్న దారిలో ముత్తారం రామసముద్రం
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.1,377 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో 92 నియోజకవర్గాల్లో 1,323 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించన
Minister Sabitha Reddy | తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో మండలంలో పలు అభివృద్థి పనులకు నిధులు మంజూరయ్యాయని ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, సర్పంచ్ అశోక్రెడ్డి పేర్కొన్నారు. శనివా�
ఐతుపల్లి నుంచి దోమలకుంట రహదారి మరమ్మతు పనులకు రూ.50లక్షలు, ఎల్లాపూర్ నుంచి నక్కపల్లి వరకు రూ.13లక్షలు, ఆరవెల్లి నుంచి బతికపల్లి వరకు రహదారి మరమ్మతు పనులకు రూ. కోటి మంజూరైనట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు.
వరంగల్ : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలం పెరికేడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారం�