షియామి ఇండియాకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ 5551 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసిన నేపధ్యంలో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్న కంపెనీ కీలక వ్యాఖ్యలు చేసింది.
హిందీ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు తాను వెయ్యి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల వరుసగా చేస్తున్న కామెంట్లు పొలిటికల్ జోకులుగా పేలుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు తనకు టచ్లో ఉన్నారని, కానీ పేర్లు మాత్రం చెప్పనంటూ ఈటల రాజేందర్ సోమవారం జడ్చర్లలో వ్�
‘కాళేశ్వరం నుంచి ఒక ఎకరాకూ నీళ్లు రాలేదని ఒక పార్టీ ప్రచారం చేస్తది.. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇంకో పార్టీ అంటది. ఎవరికి నచ్చింది.. ఎవ
తనకే అనారోగ్య సమస్యలు లేవని, మహిళల్లో సహజంగా హార్మోన్ అసమతుల్యతో వచ్చే పీసీఓస్తో ఇబ్బందులు పడుతున్నానని స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తెలిపింది. తన సోషల్ మీడియా పోస్టును సరిగ్గా చదవని కొందరు తప్పుగ�
ఇబ్బందికర కామెంట్లు పెడుతున్న నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది స్టార్ హీరోయిన్ సమంత. హీరో నాగచైతన్యకు మరో ప్రముఖ తారకు మధ్య లవ్ స్టోరి సాగుతుందన్న వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. ఈ న్యూస్ సోషల్�
తన వ్యక్తిగత జీవితంపై వచ్చే పుకార్ల గురించి ఏమాత్రం పట్టించుకోనని, ప్రతి విషయంపై స్పందిస్తే జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోతామని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయిక కియారా అద్వాణీ. ‘షేర్షా’ చిత్రంలో తన
కొవిడ్ టీకా రెండో డోసుకు, ప్రికాషన్ డోసుకు మధ్య కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇంతకు ముందు 9 నెలలుగా ఉన్న గ్యాప్ను 6 నెలలకు మార్చింది. ఈ మేరకు శుక్రవారం నేషనల్ అడ్వైజరీ గ్రూప్
‘ఆర్ఆర్ఆర్' సినిమాలో తన పాత్రకు తక్కువ ప్రాధాన్యత దక్కడంతో కథానాయిక అలియాభట్ అసంతృప్తిగా ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. వాటికి బలం చేకూర్చేలా ఇటీవల అలియాభట్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాల�
ఉద్యోగ నియామకాల అంశంలో టీఎస్పీఎస్సీపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి హెచ్చరించారు
Lavanya Tripathi | తన పెళ్లి గురించి సోషల్మీడియాలో వస్తున్న వార్తలపై కథానాయిక లావణ్యత్రిపాఠి పరోక్షంగా స్పందించింది. అందరు అనుకుంటున్నట్లు తాను బెంగళూరులో లేనని..సొంత పట్టణం డెహ్రాడూన్లో కుటుంబ సభ్యులతో ఉన్నా�
అమరావతి: ఒమిక్రాన్ వైరంట్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో కొన్ని గంటలు ఓ వార్త సంచలనం కలిగించింది. సుమారు 30 మంది ప్రయాణికులు విదేశాల నుంచి ఏపీకి వచ్చి మిస్సయ్యారన్న వార్తను ఏపీ ఉన్నతాధికారులు ఖండించారు. శనివ�
రెంజల్ : కరోనా వ్యాక్సిన్పై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యంలో జిల్లాలోనే వెనుకబడ్డ రెంజల్ మండలం కందకుర్తి, సాటాపూర్ గ్రామాన్ని �
ముంబై: శివసేన సీఎం మార్పు గురించి వినిపిస్తున్నవన్నీ వదంతులు, అబద్ధాలు అని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రెండున్నర ఏండ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే స్థానంలో మరొకరు సీఎంగా ఉంటారన్నది ఒ