Lavanya Tripathi | తన పెళ్లి గురించి సోషల్మీడియాలో వస్తున్న వార్తలపై కథానాయిక లావణ్యత్రిపాఠి పరోక్షంగా స్పందించింది. అందరు అనుకుంటున్నట్లు తాను బెంగళూరులో లేనని..సొంత పట్టణం డెహ్రాడూన్లో కుటుంబ సభ్యులతో ఉన్నా�
అమరావతి: ఒమిక్రాన్ వైరంట్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో కొన్ని గంటలు ఓ వార్త సంచలనం కలిగించింది. సుమారు 30 మంది ప్రయాణికులు విదేశాల నుంచి ఏపీకి వచ్చి మిస్సయ్యారన్న వార్తను ఏపీ ఉన్నతాధికారులు ఖండించారు. శనివ�
రెంజల్ : కరోనా వ్యాక్సిన్పై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యంలో జిల్లాలోనే వెనుకబడ్డ రెంజల్ మండలం కందకుర్తి, సాటాపూర్ గ్రామాన్ని �
ముంబై: శివసేన సీఎం మార్పు గురించి వినిపిస్తున్నవన్నీ వదంతులు, అబద్ధాలు అని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రెండున్నర ఏండ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే స్థానంలో మరొకరు సీఎంగా ఉంటారన్నది ఒ
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో సహా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం 20 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఈ టూర్కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను టెస్ట�
ప్రజలను భయపెడితే చర్యలు తప్పవు సోషల్మీడియాపై సైబర్క్రైమ్ పోలీసుల నిఘా కరోనా నేపథ్యంలో ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా పుకార్లు సృష్టిస్తున్నవారిపై.. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై.. నగర
రాఫెల్ ఒప్పందం | రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మళ్లీ దుమారం రేగింది. ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ తయారీ సంస్థ ‘దసాల్ట్ ఏవియేషన్' భారత్కు చెందిన ఓ ‘మధ్యవర్తి’కి రూ.9.51 కోట్లు (1.1 మిలియన్ యూరోలు)