ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం ఆర్టీసీ డ్రైవర్ల బాధ్యత అని సూర్యాపేట డీఎస్పీ వి.ప్రసన్నకుమార్ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవ�
TGSRTC | ‘మీకు పదేండ్లు.. 20 ఏండ్ల అనుభవం ఉన్నా.. మాకు అక్కర్లేదు. కేవలం 18 నెలల అనుభవం ఉంటే చాలు.. తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్లు నడిపేందుకు డ్రైవర్ల కోసం దరఖాస్తు చేసుకోండి’ అంటూ ప్రైవేట్ కంపెనీలు ఓవైపు వి�
ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చే డ్రైవరన్న అలిసిపోతున్నాడు. 8 గంటల పనిదినాన్ని తుడిచేసి.. 15 గంటలు విధులు నిర్వర్తించాలనే ఆర్టీసీ యాజమాన్య షరతులతో నలిగిపోతున్నాడు.
: ఆర్టీసీ డ్రైవర్లపై పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెట్టడం తగదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. డ్రైవర్ల తప్పు లేకపోయినా కేసులు పెట్టి రిమాండ్కు తరలించడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింద
Achampet | అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నాకు దిగారు. సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ప్రైవేటు బస్సుల యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రయాణికులకు రోడ్డు-భద్రతపై అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్లోని జూబ్లీ బస్టాండ్(జ�
హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ దుర్గంధంతో నిండిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి చుట్టుపక్కల డ్రైనేజీల నుంచి వచ్చిన వర్షపునీరు చేరి చెరువును తలపించిన బస్టాండ్ ఆవరణలో ఇంకా నీళ్లు అలాగే నిల్వ ఉండటంతో దు�
సిటీ బస్సులకు కష్టకాలం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీని ప్రభుత్వమే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నద�
నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తూ.. డిపోల్లో మరమ్మతులు చేస్తూ తీరిక లేకుండా గడిపే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ సిబ్బంది రిలీఫ్ కోసం సంస్థ వినూత్నంగా వనభోజనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రగతి రథ చక్రాలు ఇక ఎప్పటికీ ఆగబోవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆ�
టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణ ప్రభుత్వ ఆర్టీసీగా మారింది. ఇందులో పనిచేస్తున్న సుమారు 43 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. నాటకీయ పరిణామాల మధ్య ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్�