Mancherial | మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లు ఉపయోగించే బ్రీతింగ్ ఎనలైజర్ (Breathalyzer) మిషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎనలైజర్ మిషన్లలో సాంకేతిక లోపాల వల్ల మద్యం సేవ�
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో
అనుభవం లేని డ్రైవర్లు బస్సులను నడపడం ప్రజల ప్రాణాలమీదికి వస్తున్నది. ఇందుకు తాజాగా మండలంలోని అర్గుల్ జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదమే ని
కరీంనగర్ డిపో -2లో ఈవీ బ స్సులను నడిపిస్తున్న ‘జై మారుతి భారత్' సంస్థలో డ్రైవర్ల ఏజెన్సీ అయిన శ్రీచక్ర తమ డ్రైవర్లకు గురువారం హె చ్చరిక జారీ చేసింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగుల చేపట్టిన స
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ ఉద్యోగులకు �
ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న ఆర్టీస�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం పొమ్మనలేక పొగ పెడుతున్నది. ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలను ఊరూరా, వాడవాడలా తిప్పి.. సంస్థ అభ్యున్నతికి కృషి చేసిన డ్రైవరన్నలు, ఇతర మెకానిక్ సిబ్బందిని డిప్యుటేషన్ల పేరు
ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం ఆర్టీసీ డ్రైవర్ల బాధ్యత అని సూర్యాపేట డీఎస్పీ వి.ప్రసన్నకుమార్ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవ�
TGSRTC | ‘మీకు పదేండ్లు.. 20 ఏండ్ల అనుభవం ఉన్నా.. మాకు అక్కర్లేదు. కేవలం 18 నెలల అనుభవం ఉంటే చాలు.. తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్లు నడిపేందుకు డ్రైవర్ల కోసం దరఖాస్తు చేసుకోండి’ అంటూ ప్రైవేట్ కంపెనీలు ఓవైపు వి�
ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చే డ్రైవరన్న అలిసిపోతున్నాడు. 8 గంటల పనిదినాన్ని తుడిచేసి.. 15 గంటలు విధులు నిర్వర్తించాలనే ఆర్టీసీ యాజమాన్య షరతులతో నలిగిపోతున్నాడు.
: ఆర్టీసీ డ్రైవర్లపై పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెట్టడం తగదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు. డ్రైవర్ల తప్పు లేకపోయినా కేసులు పెట్టి రిమాండ్కు తరలించడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింద
Achampet | అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నాకు దిగారు. సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ప్రైవేటు బస్సుల యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రయాణికులకు రోడ్డు-భద్రతపై అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్లోని జూబ్లీ బస్టాండ్(జ�