Achampet | అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నాకు దిగారు. సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ప్రైవేటు బస్సుల యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రయాణికులకు రోడ్డు-భద్రతపై అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్లోని జూబ్లీ బస్టాండ్(జ�
హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ దుర్గంధంతో నిండిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి చుట్టుపక్కల డ్రైనేజీల నుంచి వచ్చిన వర్షపునీరు చేరి చెరువును తలపించిన బస్టాండ్ ఆవరణలో ఇంకా నీళ్లు అలాగే నిల్వ ఉండటంతో దు�
సిటీ బస్సులకు కష్టకాలం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీని ప్రభుత్వమే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నద�
నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తూ.. డిపోల్లో మరమ్మతులు చేస్తూ తీరిక లేకుండా గడిపే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ సిబ్బంది రిలీఫ్ కోసం సంస్థ వినూత్నంగా వనభోజనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రగతి రథ చక్రాలు ఇక ఎప్పటికీ ఆగబోవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆ�
టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణ ప్రభుత్వ ఆర్టీసీగా మారింది. ఇందులో పనిచేస్తున్న సుమారు 43 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. నాటకీయ పరిణామాల మధ్య ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేదిశగా మరో కీలక ముందడుగు పడింది. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయ�
రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాల ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వర్షాల �
TSRTC | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గ
టీఎస్ఆర్టీసీకి రెండు జాతీయస్థాయి అవార్డులు వరించాయి. రహదారి భద్రత క్యాటగిరీలో ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక ‘హీరోస్ ఆన్ ది రోడ్' పురసారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియ�