దసరా పండుగ పూట ప్రజలకు ఆర్టీసీ అదనపు చార్జీల పేరిట షాకిచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో 50శాతం అదనంగా వసూలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బతుకమ్మ, దస రా, దీపావళి పండుగలకు హైదరాబాద్తోపాటు సుదూ ర ప�
దసరా సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించారు. దీంతో సొంతూళ్లకు బయల్దేరుతున్న ప్రయాణికులతో బస్టాండ్లలో పండుగ సందడి నెలకొంది. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్-1, 2 హనుమకొండ, న�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మరో పక్క విపరీతమైన చార�
ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తెలంగాణ సర్కార్ ఆ భారాన్ని సామాన్య ప్రయాణికులపై వేస్తూ చుక్కలు చూపిస్తున్నది. ఇటీవల విద్యార్థుల బస్పాస్ చార్జీలు పెంచిన ఆర్టీసీ అధికారులు �
మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయా ణం వెసులుబాటు కల్పించిన టీజీఎస్ఆర్టీసీ.. అవకాశం దొరికినప్పుడుల్లా ఇతర ప్రయాణికులను దోచుకుంటున్నట్టు తెలుస్తున్నది.