Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ ఇవాళ భీవండి మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో కొత్త గ్యారెంటీ వ్యక్తిగా కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కల్ పేరును ప్రతిపాదించారు. రా�
వయసు పెరిగినప్పటికీ పదవిలో కొనసాగమని సంఘ్ తనను కోరిందని, అయితే పదవి నుంచి దిగిపొమ్మని సంస్థ ఎప్పుడు ఆదేశించినా తాను దానికి సిద్ధమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆదివారం తెలిపారు.
RSS centenary : రాష్ట్రీయ స్వయం స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్ది ఉత్సవాలు ముంబైలో జరుగుతున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలకు ముంబైలోని బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.
Mohan Bhagwat : బంగ్లాదేశ్లో ఉన్న 1.25 కోట్ల మంది హిందువులు తమ హక్కుల కోసం పోరాడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మద్దతు ఇస్తారని భగవత్ అన్నారు. కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్ర దాడులు జరుగుతున్న సంగత�
MohanBhagwat | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అవ్వడం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.
రాజకీయాలు కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అవి చరిత్ర, జ్ఞాపకం, నైతిక హక్కుల మీద జరిగే నిరంతర సంగ్రామం కూడా. Politics is a battle over who controls the past, because whoever controls the past controls the future అని జార్జి ఆర్వేల్ అన్నట్టు చరిత్రను నిర్మించిన నాయకుల ద
దేశంలో అసమానతలకు మనస్మృతి కారణమని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కన్నెపల్లి అశోక్ ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మృతి పత్రాలను గురువారం దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డు�
Pinarayi Vijayan | కేరళలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆరెస్సెస్ (RSS) అనుబంధ సంస్థలు బెదిరింపులకు పాల్పడుతున్నాయన్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్
మతపర అల్ప సంఖ్యాక వర్గాలకు వ్యతిరేకంగా భారత్లోని రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందని, అధికార బీజేపీ-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బంధం వివక్షాపూరితమైన చట్టాలను సృష్టిస్తోందని యునైటెడ్ స్టేట్�
ఎర్నాకుళం-బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఆరెస్సెస్ గీతం పాడించడం పట్ల దక్షిణ రైల్వేపై శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా మండిపడ్డారు.