Mohan Bhagwat : హిందూత్వ అంటే ముస్లింలను భారత్ నుంచి పంపేయడం కాదని, మతపరంగా విబేధాలున్నా మానవత్వం పరంగా ఏకత్వంతో ఉండటం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భగవత్ శనివారం న్యూ యార్క్లో పాల్గొనబోయే సమావేశంపై రాద్ధాంతం మొదలైంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన న్యూయా ర్క్ చేరుకున్నారు. కొన్ని సంస్థలు న�
Mohan Bhagwat : అమెరికాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన చుట్టూ వివాదం కొనసాగుతోంది. తాజాగా మోహన్ భగవత్ ఈవెంట్ను ఏర్పాటు చేసిన సంస్థకు సోషల్ మీడియా సంస్థ ఎక్స్ షాకిచ్చింది.
విద్య కాషాయీకరణపై ఎన్ని రాజకీయ విమర్శలు వస్తున్నా అధికారంలోని బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే కొంత విజయం సాధించిన మోదీ ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా రాజకీయ శాస్ర్త�
తెలంగాణలో 73 లక్షల ఓట్ల రద్దుకు పాలకపార్టీలు కుట్రలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లోని పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ చేశార�
Priyank Kharge | భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం (India's 80th Independence Day) సందర్భంగా కర్ణాటక మంత్రి (Karnataka Minister), కాంగ్రెస్ నేత (Congress Leader) ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమరు �
Rahul Gandhi : ఇటీవల సీజేపీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కాల్పులు జరపాలని ఆదేశించింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని విద్యావ్య�
Muslim woman cremated RSS worker | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన మాజీ కార్యకర్త క్యాన్సర్తో మరణించాడు. అతడి కుటుంబ సభ్యులు చేతులెత్తయడంతో ఒక ముస్లిం మహిళ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది. మత సామరస్యాన�
ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీకేజీ చేశారని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి స్వార్థపూరిత చర్యల వల్ల 22లక్షల మం�
Cockroach Janta Party : ఇటీవల సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) మద్దతు ప్రకటించింది. దేశంలో చర్చలు, విబేధాలు, విమర్శలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుం�
Bandi Sanjay | రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అనేది నానుడి. తాజాగా ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో నిరూపితమైంది. కొడుకు ‘కళలు’.. బండి రాజకీయ భవిష్యత్తుకు బీటలు వేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా�
రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ శనివారం విడుదల చేసిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాల్లో భారత్ 157వ స్థానంలో ఉంది. 2025 సూచీలో భారత్ 151వ స్థానంలో ఉండగా ప్రస్తుత సంవత్సరం ఆరు స్థానాలు పతనమైంది. ఈ జర్నల�