హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల కేటాయింపును పౌరసమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. రియల్ వ్యాపారానికి, సంపన్న వర్గాలకు లబ్ధిచేకూర్చేలా, వర్సిటీ భూములకు డిమాండ్ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస
జనాభా విస్పోటనం, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, అంతరించిపోతున్న జీవవైవిధ్యం, కృత్రిమ రసాయనాల వినియోగం పర్యావరణంతోపాటు మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్నాయని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్ క�
అరాచక పాలన కొనసాగిస్తున్న కేంద్రంలోని బీజేపీని గద్దెదించేందుకు అన్ని పక్షాలు కలిసి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు, ది ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ కన్వీనర్ డాక్�
అంబేద్కర్ అనేక గ్రంథాలను అధ్యయనం చేసి ఈ దేశానికి కులం ద్వారా పెను ప్రమాదం ఉందని తెలుసుకున్నారు. ‘కుల నిర్మూలన’ పుస్తకం రాశారు. అధ్యయనం నుంచే ఆచరణ మొదలవ్వాలని సూచించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని వక్తలు మండిపడ్డారు. కుల, మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు.