కదలక మెదలక కూర్చుంటే, బెల్లంకొట్టిన రాయిలా... అంటూ పోలుస్తారు. కఠినమైన మనసును కూడా అది హృదయమా, పాషాణమా.. అని నిష్ఠురమాడతారు. రాయంటే కదలనిదనీ, మారనిదనే మనకు తెలుసు.
Nicusor Dan: రొమేనియా కొత్త దేశాధ్యక్షుడిగా నికోసర్ డాన్ ఎన్నికయ్యారు. ఆ దేశ రాజధాని బుచారెస్ట్ మేయర్గా ఆయన చేశారు. గణితంలో మేధావి. ఆ సబ్జెక్టులో ఆయన ఎన్నో మెడల్స్ అందుకున్నారు. అవినీతి, వ్యవస్థీక�
Jean-Claude Van Damme: హాలీవుడ్ హీరో జీన్ క్లాడ్ వాన్డమేపై రొమేనియాలో కేసు నమోదు అయ్యింది. ట్రాఫికింగ్కు గురైన మహిళలను లైంగికంగా వాడుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఓ క్రిమినల్ ముఠా నుంచి ఆ మహిళల్ని గ
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) అర్రిట్రేషన్ కోర్టు తీర్పుపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలోనే ఆదివారం విశ్వ క్రీడల్లో ఆసక్తికర పరిణామం జరిగింది.
Paris Olympics : ఒలింపిక్స్ పోటీలు మొదలైన తొలి రోజే ఒక అథ్లెట్ డోప్ పరీక్ష(DopingTest)లో పట్టుబడింది. రొమేనియాకు చెందిన లాంగ్ జంపర్ ఫ్లోరెంటినా లస్కో(Florentina Lusco) డోప్ టెస్టులో ఫెయిల్ అయింది.
Austira vs Romania : పొట్టి ఫార్మాట్ అంటేనే పరుగుల వరదకు కేరాఫ్. అది టీ20 అయినా.. టీ10 అయినా బ్యాటర్ల విధ్వంసం ఓ రేంజ్లో ఉంటుంది. ఆస్ట్రియా జట్టు ఆఖరి రెండు ఓవర్లలో 61 రన్స్ బాదేసి క్రికెట్లో అసాధ్యమన్నదే లేద�
మానవ అక్రమ రవాణ (Human Trafficking) ఆరోపణలతో ఫ్రాన్స్లో నిర్బంధానికి గురైన రొమేనియన్ విమానం ఎట్టకేలకు ముంబై చేరింది. 303 మంది భారతీయులతో దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తున్న లెజెండ్ ఎయిలైన్స్ విమానం ఈ నెల 22న ఇంధనం కో
Viral News | ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో ఐదారు ఎక్స్ట్రాలు నమోదైతేనే ఎక్కువ అనుకుంటాం. అదే మహిళల మ్యాచ్లో అయితే ఎక్కువలో ఎక్కువ 10, 20 అదనపు పరుగులు నమోదవుతాయి. కానీ ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో 115 ఎక్స్ట్రాలు నమోద�
రష్యా తూటాలు ఏ మనిషివైపు దూసుకొస్తాయోనన్న భయంతో.. ఏ బాంబు ఏ ఇంటిపై పడుతుందోనన్న గుబులుతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకొన్నారు 20 వేల మంది మెడికల్ విద్యార్థులు. ఇప్పటికే ఏడు �
Ukraine | ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు
Operation Ganga | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. దీనికోసం భారతీయ వాయుసేన రంగంలోకి దిగింది. భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో (Operatio
Operation Ganga | ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగ (Operation Ganga) పేరుతో చేపట్టిన తరలింపు ప్రక్రియ భాగంగాలో ఐదో విమానం ఢిల్లీకి చేరుకున్నది. 249 మంది భారతీయులతో కూడిన ఎయిర్ ఇ�
ఉక్రెయిన్ నుంచి ముంబైకి 219మంది .. ఆపరేషన్ గంగ పేరుతో తరలింపు ముంబై: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా తీసుకురావడానికి ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. 219 మంది