IPL 2024 | ఈ సీజన్కు రెండు నెలల ముందు రోహిత్ శర్మను సారథిగా తప్పించిన ముంబై యాజమాన్యం.. హార్ధిక్ పాండ్యాకు బాధ్యతలను అప్పజెప్పింది. అయితే కెప్టెన్సీ మార్పుతో ముంబై ఫ్యాన్స్తో పాటు టీమ్లోనూ విభేదాలు భగ్గ�
IPL 2024 | అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ఒక్క సీజన్ ఆడేందుకు నానా తంటాలు పడే ఈ లీగ్లో భారత్కు చెందిన ఏడుగురు క్రికెటర్లు మాత్రం ఈ లీగ్ మొదలైనప్పట్నుంచీ ప్రతీ సీజన్లో ఆడుతున్నారు. ఆ ఏడుగురూ ఎవరంటే..
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను స్టార్ పేసర్ల గాయాలు కలవరపెడుతున్నాయి. స్టార్ పేసర్ జేసన్ బెహ్రెన్డార్ఫ్ గాయపడడంతో అతడి స్థానంలో ముంబై ఇంగ్లండ్ బౌలర్ ల్�
Rohit - Hardik | ముంబై ఇండియన్స్కు సారథిగా వ్యవహరించనున్న హార్ధిక్ పాండ్యా.. ఆ జట్టుకు కెప్టెన్గా నియమితుడై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడలేదట.
ICC Test Rankings | ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్గా భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇటీవల ఇంగ్లండ్తో ధర్మశాల వేదికగా జరిగిన టెస్టులో అశ్విన్ తొమ్మిది వికెట్లు కూల్చి నెంబర్ వన్ స్థానానికి చేరా�
Ranji Trophy 2024 | విదర్భతో జరుగుతున్న ఫైనల్లో ముషీర్.. 326 బంతులాడి 10 బౌండరీల సాయంతో 136 పరుగులు చేశాడు. తద్వారా ముషీర్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 29 ఏండ్ల కిందట నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు.
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్కు ఇంకా 10 రోజులే ఉంది. దాంతో, ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) జట్టుతో కలిశాడు. డ్రెస్సింగ్ రూమ్లో అతడికి హెడ్కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher) స్వాగతం పలికాడు. అనం
Team India : స్వదేశంలో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించిన భారత జట్టు(Team India) టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. వరుసగా నాలుగు టెస్టుల్లో బెన్ స్టోక్స్ సేనను మట్టికరిపించిన టీమిండియా.. 122 రేటింగ్ పాయి�
భారత్ సొంతగడ్డపై బెబ్బులిలా గర్జించింది. సీనియర్ల గైర్హాజరీలో ఏ మాత్రం తొణకని, బెణకని టీమ్ఇండియా..ఇంగ్లండ్ భరతం పట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారీ విజయం ఖా
Rohit Sharma : సొంతగడ్డపై అదరగొట్టిన ఇంగ్లండ్ను దారుణంగా ఓడించి 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో కెప్టెన్గా, బ్యాటర్గా రాణించిన రోహిత్ శర్మ(Rohit Sharma) పలు రికార్డులు బ్రేక్ చేశాడు. అయితే.. మ్యాచ్ అ�
BCCI : ధర్మశాల టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత జట్టు(Team India)కు బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) గుడ్ న్యూస్ చెప్పాడు. టెస్టు క్రికెట్ ఆడేవాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఇకపై టెస్టు క్రికెట్ ఆడే ఆటగ