డర్హమ్: ఇది చాలా అరుదుగా కనిపించేదే కానీ ఒక టీమిండియా ఆడుతుంటే.. మరో టీమిండియా టీవీల్లో ఆ మ్యాచ్ను ఆసక్తిగా చూసింది. చివరికి వాళ్ల విజయాన్ని వీళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకేసారి అటు ఇంగ్లండ్�
లండన్: సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజు 2019 వరల్డ్కప్లో ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్.. 8 ఇన్నింగ్స్లో ఏకంగా
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మధ్య జరిగే పోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని భారత మాజీ ప్లేయర�
సౌథాంప్టన్: ఇంగ్లండ్లో మొత్తానికి ఇండియన్ ప్లేయర్స్ అంతా మళ్లీ కలిశారు. గురువారం ఉదయం ఓ గ్రూపుగా ప్రాక్టీస్ చేశారు. ఎజియస్ బౌల్ స్టేడియం పక్కనే ఉన్న గ్రౌండ్లో టీమంతా సాధన చేసింది. ఇంగ్లండ్�
దిలీప్ వెంగ్సర్కార్ముంబై: మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి టాప్ ప్లేయర్లకు కూడా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(ఈ నెల 18నుంచి)లో ఇబ్బందిగా మారనుందని భారత దిగ్గజం ద�
ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఇబ్బంది పెడుతుందని అన్నాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్. మరోవై
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోటల్లో ఉన్న రెండు జట్లూ ఒకే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్
ముంబై: ఇప్పుడు క్రికెట్లో పరుగులు, సెంచరీల పరంగా టాప్లో ఉండేది ఎవరంటే.. ఠక్కున విరాట్ కోహ్లి లేదంటే రోహిత్ శర్మ పేర్లు చెప్పేస్తారు అభిమానులు. ఇండియన్ టీమ్ తరఫునే కాదు ప్రపంచ క్రికెట్లోనే అ�
భారత క్రికెట్ జట్టుకు త్వరలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించే అవకాశం ఉందనిటీమ్ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్, వికెట్ కీపర్ కిరణ్ మోర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ శర్మకు త్వరలో అవకా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లోటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(857 రేటింగ్ పాయింట్లు), స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(825 పాయింట్లు) వరుసగా రెండు
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెస్టుల్లోకి ఆలస్యంగా వచ్చిన రోహిత్ మొదట లోయర్ ఆర్డర్లో బ్యాటింగ
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధశతకం సాధించాడు. ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్ మధ్య ఓవర్లలో దూకుడుగ
చెన్నై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 12 లక్షల జరిమానా పడింది. మంగళవారం ఢిల్లీతో మ్యాచ్లో ముంబై జట్టు స్లో ఓవర్ రేట్కు పాల్పడటంతో ఐపీఎల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్లో మ�
చెన్నై : ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతనికి ఆ ఫైన్ వేశారు. చెన్నైలో నిన్న రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యా�