చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలో అతడు చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని వెనక్కి నెట్టాడు. స�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య శనివారం రాత్రి ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించే అవకాశ
చెన్నై: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీపై ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. స్విగ్గీని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ద�
రోహిత్సేన చేతిలో కోల్కతా ఓటమి రాణించిన సూర్య, రాహుల్ చాహర్, బౌల్ట్ టాపార్డర్ రాణించినా మిడిల్ ముంచడంతో భారీ స్కోరు చేయలేకపోయిన ముంబై ఇండియన్స్.. ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయినా.. ఆఖర్లో
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లీగ్ ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై తన తర్వాతి మ్యాచ్లో మంగళవారం కోల్కతా నైట
చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే రాయల్చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆ టీమ్ బౌలర్ హర్షల్ పటేల్ ఐదు వికెట్లతో ముంబై ఇండియన్స్కు చుక్కలు చూపించాడు. దీంతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండ
చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పది ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (19) రనౌటైనా.. మరో ఓపెనర్ క్ర
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. చాలా రోజుల తర్వా�
చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్కు మరికొద్ది గంటల్లోనే తెర లేవబోతోంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్తో తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగ�
జట్టు నిండా స్టార్లు.. పవర్ హిట్టర్లు, యార్కర్లు సంధించే పేసర్లు, పేస్ ఆల్రౌండర్లు, అనుభవజ్ఞులైన కోచ్లు.. ఇవన్నీ కలగలిసిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్లో తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్నది. ఇప్పటికే ఐదు
బయో బబుల్లోకి ఆటగాళ్లు ముంబై: వచ్చే నెల 9 నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ సందడి షురూ అయింది. భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్లు ముగిసిన వెంటనే టోర్నీ కోసం ఆటగాళ్లు వారి ఫ్రాంచైజీలు ఏ
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్ పంపాడు. 15వ ఓవర్లో ముందుగా హిట్మ్�
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. పంచభూతాలైన నింగి, నేల, నిప్పు, నీరు, గాలిని ప్రతిబింబించేలా ఈ జెర్సీ ఉంది. జట్టు సాధించిన ఐదు టైటిళ్లు.. పంచభూతాల ప్
దుబాయ్: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపరచుకున్నారు. తాజాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో కోహ�