Rohan Bopanna: రోహన్ బొప్పన్న చరిత్ర సృష్టించాడు. గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత వృద్ధ ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లోకి బొప్పన్న జో�
యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో క్వార్టర్స్ పోరులో బెన్ షెల్టన్ 6-2, 3-6, 7-6(7), 6-2తో ఫ్రాన్సెస్ టియాఫోపై అద్భుత విజయం సాధించాడు.
టెన్నిస్కు వీడ్కోలు పలికిన భారత స్టార్ ప్లేయర్ సానియా మిర్జా రేపు హైదరాబాద్లో ఫేర్వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియంలో అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడుతున్నా. విశేషం ఏంటంటే.. 20 ఏళ్ల క్రితం న
Sania Mirza: సానియా-బొప్పన్న జోడి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ జంట ఇవాళ సెమీస్లో మూడవ సీడ్ జోడిని ఓడించింది. తనకు ఇదే చిట్టచివరి గ్రాండ్స్లామ్ అని సానియా ప్రకట�
రీర్లో చివరి గ్రాండ్స్లామ్ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఆస్ట్రేలియా ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్లో భారత సీనియర్ ఆటగాడు రోహాన్ బోపన్నతో జట్టు కట్టిన ఈ �
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో రోహన్ బోపన్న, మిడిల్కూప్ జోడీ సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో బోపన్న, మిడిల్కూప్(నెదర్లాండ్స్) ద్వయం 6-7(7), 7-6(3), 7(12)-6(10) తేడాతో �