మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చే�
అతి భారీ వర్షాలకు గ్రామీణ రోడ్లు ధ్వంసం అయ్యాయి. ముందే అంతాంత మాత్రాన ఉన్న గ్రామాల రోడ్లు వర్షం కురవడంతో చిన్న పాటి కుంటలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు వరద ఉధృతితో ఉప్పొంగి ప్రవహించాయి.
Shankarpally | పేరుకే శంకర్పల్లి మున్సిపాలిటీ. ఇక రోడ్ల పరిస్థితి అంటే అంతే సంగతి. చేవెళ్ల నుంచి శంకర్పల్లికి వెళ్లాలంటే ఫతేఫూర్ రైల్వే వంతెన దాటి వెళ్లాలి. ఫతేఫూర్ బ్రిడ్డి రోడ్డు పూర్తిగా గుంతలమయై దుమ్ము ల�
Village Roads | గుంతలు పడ్డ రోడ్లలో కనీసం మట్టిని కూడా పోయడం లేదు. ఈ విషయంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రామాయంపేట మండలంలో పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Roads Damage | గుంతల మయమైన బీటీ రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డి మీదుగా అందె గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయమైంది.
Viral Video | హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ వినూత్న నిరసన తెలిపారు. హైదరాబాద్ రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని, వరద నీరు దాంట్లోనే ఉండిపోవడంతో అటు వాహనదారులకు, ఇటు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు �