సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ నుంచి కంజర్ల వెళ్లే రోడ్డు గుంతలు తేలి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతో మెటల్ వేసి వదిలేశారు. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ర�
పాత జాతీయ రహదారితోనే షాద్నగర్ మరింత అభివృద్ధి సాధించనుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తారు రోడ్డు పనులను ఆదివారం ప్రారంభించారు.
మండలంలోని కామారెడ్డి - బాన్సువాడ ప్రధాన రహదారిపై పొతంగల్ కలాన్ స్టేజీ నుంచి చందానాయక్ తండా వరకు రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు విస్త
ఖమ్మాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
మండల కేంద్రమైన ములకలపల్లిలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కోసం రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ములకలపల్లిలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కోసం అప్పటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో గత కేసీఆర్ ప్ర�
సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు మండల కేంద్రం వరకు చేపట్టిన రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రేటర్లో ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు చేపడుతున్న రహదారుల విస్తరణ పనులపై నిధుల ప్రభావం తీవ్రంగా పడింది. ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న బల్దియా.. అభివృద్ధి పనులకు నిధులను కేటాయించలేకపోతున్నది.
మంచిర్యాల-చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులతో పులులు, ఇతర వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.
ఎల్బీనగర్ నేషనల్ హైవే-65లోని మహవీర్ హరిణి వనస్థలి పార్క్ వద్ద 15/0 నుంచి 40/0 వరకు జరగాల్సిన జాతీయ రహదారి మరమ్మతుల కోసం ఆరు లైన్ల సర్వీసు రోడ్డు విస్తరణ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు సమన్వయం
రహదారి విస్తరణ పనులకు అడ్డువచ్చిన చెట్లకు ఫారెస్టు అధికారులు జీవం పోశారు. సంగారెడ్డి-నాందేడ్-అకోలా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మూడేండ్ల క్రితం తొలగించిన భారీ వృక్షాలను ట్రాన్స్లొకేషన్ పద్ధ�
అభివృద్ధికి కేరాఫ్గా భారతీనగర్ డివిజన్ నిలుస్తున్నది. డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా డివిజన్లోని ప్రధానంగా రోడ్ల విస్తరణ పనులు చేపట్టి రవాణా వ్యవస్థను మెరుగుపర�
Wanaparthi | పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి రామ థ�
: హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడెప్పుడా అని స్థానికులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డు వస్తున్న నిర్మాణాలను కూల్చివేతలకు సోమవారం శ్రీకారం చుట్టారు