Road accident | ఒకే వైపు వెళ్తున్న రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్న ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగింది.
Road accident | ఒక కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కారు అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అమాంతం పైకెగిరి ఎదురుగా వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ఆ�
పుట్టువెంట్రుకలు ఇచ్చి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కంబాలపల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్ర
Road accident | సంక్రాంతి పండుగపూట తెలతెల్లవారుజామున ఘోరం జరిగింది. స్కూటీపై భార్య, కొడుకుతో కలిసి వెళ్తున్న వ్యక్తిని ఓ ట్రక్కు ఢీకొట్టింది. దాంతో ఆ స్కూటీపై ఉన్న ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. ఆ తర్వాత రోడ్డుపై వ�
వారం రోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన ఓ యువకుడు తాను నడుపుతున్న కారు బావిలోకి దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డులో గల రంగంపల్లిలో నివాసం ఉంటున్న తుమ్మ విజయపాల�
ఒకటి వెనుక ఒకటి ఢీకొనడంతో కారు, ఆటో, బైక్ నిర్మాణంలో ఉన్న ఓ కల్వర్టులో బోల్తాపడ్డాయి. ఈ ఘటన శనివారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో శంషాబాద�
బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంజర ఎల్లాపురం గ్రామ సమీపంలో శుక్ర వారం రాత్రి జరిగింది.
Road Accident | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఘన్సిమియాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో, బైక్ ఒకదానికొకటి ఢీకొని, రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టు గుంతలో పడిపోయాయి.
Road Accident | నేపాల్లోని దంగ్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా, మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా �
Accident | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లాలో సైకిల్ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఇద్దరు.. నిజామాబాద్ జిల్లాలో బైక్ను కా