రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో ఈ పథకం అమలుపై బుధవారం ఆయన రాష్ట్ర రవాణా, పోలీస్, ఆరోగ్య, ఇన్సూరెన�
Koheda Road Accident ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వచ్చి తిరిగి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను సభకు వచ్చిన తూఫాన్ వాహనం ఢీ కొనగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా బాధిత మృతుల కుటుంబాల సభ్యులకు చెక్కుల�
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పథకం కింద బాధితులకు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందజేస్తారు.
Cashless Treatment | రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు (road accident victims) నగదు రహిత చికిత్సను (cashless treatment) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించే విషయంలో సొంత చట్టాలను అమలు చేయరా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం నిలదీసింది. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన గంటలోపే నగదు రహిత వైద్యం అందించడం�
దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులను తక్షణం ఆదుకోవడానికి మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు గురువారం రాష్ర్టాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
మోటారు వాహన ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించడంలో ఆలస్యంపై కేంద్రానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి బు
రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ఏడు రోజుల పాటు రూ.1.5 లక్షల వరకు నగదు ర�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు.
Sangareddy | రోడ్డు ప్రమాద బాధితులకు(Road accident victims) న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన (Villagers concern)చేపట్టారు. గ్రామస్తుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వివరాల్లోకి వెళ్తే..
రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తున్నది. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స �
రోడ్డు ప్రమాద బాధితులకు దేశవ్యాప్తంగా నగదు రహిత వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. మూడు నుంచి నాలుగు నెలల్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి రావచ్చని కేంద్ర రవాణా, రహదారుల �
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చి.. వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకున్నద�
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (ఎమ్వోఆర్టీహెచ్) ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడటంలో సహాయ పడే వ�