Chitra Layout | ఆర్కేపురం డివిజన్ చిత్రా లేఅవుట్ కాలనీలో హెచ్ఎండీఏకు సంబంధించిన విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 16 అంశాలను ఆమోదించిన కమిటీ సభ్యులు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది.
Bomb Threat | దేశంలోని ప్రధాన నగరాలకు వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ఆర్కే పురమ్ (RK Puram)లో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)కు ఈ ఉదయం బెదిరింపులు వచ్చాయి.
ఆర్కేపురం : హయత్నగర్, ఎల్బీనగర్, సిరీస్, సౌంత్ఎండ్ పార్కు, మన్సూరాబాద్, శ్రీనివాస కాలనీ, ఫణిగిరి కాలనీ, విద్యుత్నగర్ 11కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఈ దిగువ తెలిపిన ప్రాంతాల్లో విద్య�
ఆర్కేపురం : పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్ ఫేస్-2 సాయిబాబానగర్కు చెందిన సత
ఆర్కేపురం : ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం 2022 క్యాలెండర్ను శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమె నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భ
ఆర్కేపురం : మాతృ భూమి పరిరక్షణలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన సైనిక సోదరులకు బాసటగా సైనిక విజయ స్వర్ణోత్సవ కార్యక్రమం జరుపుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి అన్నా�
ఆర్కేపురం : కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో తొలగిపోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులచే సమర్పించబడిన 108 నూతన బంగారు పుష్షాల�
ఆర్కేపురం : క్రీడల్లో రాణింపుతో రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం లభిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 37వ సబ్ జూనియర్ బాలుర నేషనల్�
ఆర్కేపురం : ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 7 నుంచి నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రోత్సవాల బ్రోచర్ను ఆదివారం మంత్రి సబితాఇంద్రారెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చ�
ఆర్కేపురం : ప్రపంచ దేశాలలో భారతీయ సాహిత్యానికి విశిష్ట గుర్తింపు కలదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావు అన్నారు. కొత్తపేటలోని ఓ హోటల్లో చేతనా స్రవంతి, నవయుగ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చే
ఆర్కేపురం : తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, కుంటలు నిండి ఉభయ గోదావరి లా తలపిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షునిగా నియమించబడిన పెండ్యాల నగేష్�
ఆర్కేపురం : పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్నగర్కు చెంది�