Global Warming | ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతున్నది. ఇది కేవలం వాతావరణ సంక్షోభం మాత్రమే కాకుండా మానవ ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరికలు చేస్తున్నది. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీ �
ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో కరెంట్ మీటర్లు గిరగిర తిరుగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం డిమాండ్ అనూహ్యంగా పెరుగుత�
విమానాల నుంచి వెలువడే పొగ మేఘాలు ఆకాశంలో దుప్పటి మాదిరిగా పని చేస్తాయని, ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు హెచ్చరించారు. ఈ మేఘాలను తగ్గిస్తే, భూమి వేడెక్కడం
కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం మరోసారి వేడెక్కింది. మొన్నటి వరకు చెదురుమదురు వానలతో కొంత చల్లబడిన వాతావరణం.. రెండు మూడు రోజులుగా క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వేడెక్కుతోంది.
వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మార్చి ప్రారంభం నుంచే పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్పై భానుడి ప్రతాపం క్రమంగా పెరుగుతున్నది.
మొయినాబాద్ మండలంలో యాసంగి పంటల సాగు కాలం ముగింపు దశకు వచ్చింది. జనవరి రెండో వారానికి వరి నాట్లు పూర్తి కావాల్సి ఉన్నది. కలుపు తీసి ఎరువులు వేసుకునే సమయంలోనూ రైతులు ఇంకా నాట్లు వేస్తున్నారు.
భూతాపం (గ్లోబల్ వార్మింగ్) కారణంగా ప్రపంచం కుదేలవుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమి సలసల కాగుతున్నదని ఇటీవల ఓ నివేదిక పేర్కొనగా.. వాతావరణం వేడెక్కుతుండటంతో మంచు పలకలు కరుగుతున్నట్టు తాజాగ�
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది.
Cracks | పెరుగుతున్న ఉష్ణోగత్రల( Temperatures) వల్ల అటు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా బండరాళ్లు(Rocks) సైతం పగులుతుండడం వల్ల కర్నూలు జిల్లా(Kurnool District) వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది ఒకేసా రి ఎండలు, వానలు వస్తున్నాయి. హీట్ హైల్యాండ్ ఎఫెక్ట్తో పాటు ఉత్తరాది నుంచి వస్తున్న గాలులతో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో వడగాలులు మార్చి, ఏప్రిల్ న
న్యూఢిల్లీ, మార్చి 6: ఉత్తరాఖండ్లో కొన్నేండ్లుగా కురుస్తున్న భారీ వర్షాలు, నాలుగు దశాబ్దాలుగా పెరిగిన ఉష్ణోగ్రతలు, ఫిబ్రవరి 4-6వ తేదీల్లో పశ్చిమ అలజడుల వల్ల ఏర్పడిన భారీ అవపాతం… చమోలీ జిల్లాలో జలవిలయాన�