Stocks | నిరంతరాయంగా విదేశీ మదుపర్లు నిధులు ఉపసంహరించడంతో బ్లూచిప్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 112.16 పాయింట్లు (0.15శాతం) �
వాటాదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వినాయక చవితి పండుగ కానుకను అందించింది. 1:1 బోనస్ షేర్ల జారీకి ఆ సంస్థ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లో రిలయన్స్ పే�
Ambani-Adani | దేశీయ ప్రముఖ వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు తొలిసారిగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. గౌతమ్ అదానీకి చెందిన మధ్యప్రదేశ్ పవర్ ప్రాజెక్టులో 26 శాతం వాటాను ముకేశ్ అంబానీకి చెందిన రి�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ట్రేడింగ్ ఒడిదొడుకుల మధ్య సాగినా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ మద్దతుతో స్వల్ప లాభాలతో ముగిశాయి.
భారత్లో అత్యంత విలువైన కంపెనీగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. బుధవారం విడుదలైన 2023 హురున్ గ్లోబల్-500 జాబితా ప్రకారం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల్లో ఆర్ఐఎల్�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. వ్యక్తిగత రుణాలపై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లతోపాటు రిలయన్స్, ఐటీ షేర్లు నష్టాలతో ముగిశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న ఆ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలకు జీతాల్లేవు. అయితే బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు ఫీజులు మాత్రం చెల్లిస్తార
ప్రైవేట్ రంగంలో అత్యంత విలువైన సంస్థల జాబితాను బుర్గండీ ప్రైవేట్తో కలిసి హురున్ ఇండియా విడుదల చేసింది. దేశంలోని టాప్-500 కంపెనీలతో వచ్చిన ఈ లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో ని�
దేశీ కుబేరుల్లో ద్వితీయస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)ను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విండ్ఫాల్ ట్యాక్స్ దెబ్బతీసింది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్).. మెట్రో ఇండియాను సొంతం చేసుకున్నది. రూ.2,850 కోట్లకు డీల్ కుదిరింది. ఈ మేరకు ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమ�
దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ విలువ 202 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు హురున్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలి�
క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తరలి వస్తున్నందున స్టాక్ సూచీలు సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నేతృత్వంలో సోమవారం జరిగి
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన హరికిషన్దాస్ ఆస్పత్రి నెంబర్కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయ�