సమాచార హక్కు చట్టం కింద మూడు దరఖాస్తులను అందజేయగా హైడ్రా అధికారులు తిరస్కరించారని అడ్వకేట్ లుబ్రా సర్వత్ సమాచార కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం వర్తించదంటున్న హైడ్రాపై చర్యలు తీసుకున�
PV. Srinivas Rao | పాలనలో పారదర్శకత కోసమే 2005 లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ పి.వి. శ్రీనివాస్ రావు అధికారులక
Khanapur |
పాలనలో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం 2005ను( Right to Information Act) రూపొందించారు. అధికారుల నిర్లక్ష్యంతో అది నీరుగారిపోతున్నది.
Right to Information | ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది.కార్యాలయాల్లో బదిలీ అయిన అధికారుల పేర్లు, మరికొన్ని �
మన దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, కంపెనీలు సునాయాసంగా బ్యాంకు రుణాలను ఎగ్గొడుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ‘ఇండియన్ ఎక్స్ప్రెస్' సేకరించిన సమాచారం ప్రకారం, 2019 మార్చి నాటికి నిరర్థక ఆస్తుల(ఎన్
పాలనలో పారదర్శకత కోసం 2005 లో కేంద్రం తెచ్చిన సమాచార హక్కు చట్టం తెలంగాణలో నిర్వీర్యమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా సమాచార హక్కు చట్టం అమలు, ప్రధాన క మిషనర్, కమిషనర్ల నియామకాలను ప
రైల్వే శాఖలో భద్రతా విభాగానికి మంజూరైన సుమారు 10 లక్షల ఉద్యోగాలలో 1.5 లక్షలకు పైగా భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్, కమిషనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 29 వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
Yusuf Ali | నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసుఫ్అలీ కార్యాలయ సమయంలో నిద్రపోవడంపై సమాచార హక్కు చట్టం సలహా సహాయ సమితి, సాధన సమితి ప్రతినిధులు శుక్రవారం నిరసన తెలిపారు.
కేంద్రం ప్రతి చిన్నా, పెద్దా పనికి కన్సల్టెన్సీలపైనే ఆధారపడుతున్నది. ఏటా వాటికి వందలాది కోట్ల రూపాయలను ఫీజుగా సమర్పించుకుంటున్నది. ‘ద ఇండియన్ ఎక్స్ప్రెస్' సమాచార హక్కు చట్టం ద్వారా దీనికి సంబంధించి�
సమాచార హక్కు చట్టం 75 ఏండ్ల స్వతంత్ర భారత దేశ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. ప్రభుత్వాల్లో జవాబుదారీతనాన్ని పెంచింది. ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించింది.
Punjab National Bank : ఖాతాలలో కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు కస్టమర్లకు ఛార్జ్లు విధించడం ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకు దాదాపు రూ.170 కోట్లు సంపాదించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే..