ప్రజాస్వామ్యంలో పాలకుడు సేవకుడు మాత్రమే, యజమాని ప్రజలే. యజమానికి తన సేవకుడు ఏం చేస్తున్నాడో, ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాడో తెలుసుకునే పూర్తి హక్కు ఉంటుంది. ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగానే 2005లో ‘సమాచార �
నిర్ణీత గడువులోగా సమాచారమివ్వని ప్రజా సమాచార అధికారులు (పీఐవో)ల తీరుపై రాష్ట్ర సమాచార కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. పలుమార్లు ఆదేశించినా నిర్లక్ష్యం చేస్తుండటంతో చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల విచారణ జ
RTI Portal | రాష్ట్రంలోని 3,323 ప్రభుత్వ విభాగాలు ఆర్టీఐ పోర్టల్లో అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో 17 విభాగాలు మాత్రమే నామమాత్రంగా సేవలు అందిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను అర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో విద్యార్థుల ఆత్మహత్యల నిరోధానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన తర్వాత కూడా ఆత్మహత్యలు ఆగడం లేదు. మార్గదర్శకాల పర్యవేక్షణకు సమగ్ర వ్యవస్థ లేకపోవ�
నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కొన్ని రికార్డులను వెల్లడించవచ్చునని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) చెప్పినప్పటికీ, కొన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తు�
సమాజంలోని ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. సమాచార హక్కు చట్టం-2005 అమలులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐడీవోసీ కార్యాలయ
దేశంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) నీరుగారిపోతున్నది. ప్రభుత్వ విభాగాలు, సంస్థల నుంచి ప్రజలు సమాచారాన్ని పొందేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం లక్ష్యం నెరవేరడం లేదు.
సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల అదనపు రెవెన్యూ కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 ఏండ్లు అయిన సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ ఆదే�
సమాచార హక్కు చట్టం కింద మూడు దరఖాస్తులను అందజేయగా హైడ్రా అధికారులు తిరస్కరించారని అడ్వకేట్ లుబ్రా సర్వత్ సమాచార కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం వర్తించదంటున్న హైడ్రాపై చర్యలు తీసుకున�
PV. Srinivas Rao | పాలనలో పారదర్శకత కోసమే 2005 లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ పి.వి. శ్రీనివాస్ రావు అధికారులక
Khanapur |
పాలనలో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం 2005ను( Right to Information Act) రూపొందించారు. అధికారుల నిర్లక్ష్యంతో అది నీరుగారిపోతున్నది.
Right to Information | ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది.కార్యాలయాల్లో బదిలీ అయిన అధికారుల పేర్లు, మరికొన్ని �
మన దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, కంపెనీలు సునాయాసంగా బ్యాంకు రుణాలను ఎగ్గొడుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ‘ఇండియన్ ఎక్స్ప్రెస్' సేకరించిన సమాచారం ప్రకారం, 2019 మార్చి నాటికి నిరర్థక ఆస్తుల(ఎన్