సమాచార హక్కు చట్టం 75 ఏండ్ల స్వతంత్ర భారత దేశ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. ప్రభుత్వాల్లో జవాబుదారీతనాన్ని పెంచింది. ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించింది.
Punjab National Bank : ఖాతాలలో కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు కస్టమర్లకు ఛార్జ్లు విధించడం ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకు దాదాపు రూ.170 కోట్లు సంపాదించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే..