ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ.. భారతీయ బాస్మతి బియ్యం ఎగుమతులకు బ్రేక్ వేసింది. దేశీయ రైస్ ఎగుమతుల్లో ఇరాన్ వాటానే 18-20 శాతంగా ఉంటున్నది. ఈ క్రమంలో ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లే బ�
పండుగల వేళ దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కూరగాయలు, వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితుల్లో బియ్యం ధరలు పెరుగుతుండటం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. క�
రైతులు వానకాలం సాగుపై కొండంత ఆశతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. గత వానకాలం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సన్నద్ధమవుతున్నారు. గత వానకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు అనుకున్న స్థాయ
సన్న వడ్లకు మార్కెట్లో గిట్టుబాటు కంటే ఎక్కువ ధర లభిస్తున్నా వ్యాపారస్తులు, మార్కెట్ అధికారులు కుమ్మ క్కు అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వేలాది టన్నుల ధాన్యం అమ్మడానికి రైతులు నానా అ వస్థ�
సామాన్యులకు సన్న బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకూ వాటి ప్రైస్ పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతున్నది.
‘బియ్యం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్యుల కోసం భారత్ రైస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం. 29కే కిలో సన్నబియ్యం. ఎవరికి కావాలనా మీ సమీపంలోని కేంద్రీయ భండార్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్�
బియ్యం ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. రెండు, మూడు నెలల క్రితం వరకు మామూలుగానే ఉన్న ధరలు అమాంతం పెరగడంతో ఇబ్బందిపడుతున్నారు. దొడ్డు బియ్యం తినలేక, సన్నబియ్యం కొనలేక ఒక పూట పస�
సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వారం పది రోజులుగా స్థిరత్వం లేకుండా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు వెయ్యిపైనే పెరిగి మునుపెన్నడూ లేని విధంగా సామాన్యులకు చుక్కలు చూపుతున్న�
సన్న బియ్యం కొందామంటే వెన్నులో వణుకు పుడుతున్నది. వారంలోనే క్వింటాల్పై సుమారు రూ.800 దాకా పెరగడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. కిలో బియ్యం రూ.52 నుంచి రూ.60దాకా ధర ఉండడం, త్వరలోనే రూ.100కు కూడా చేరే అవకా
పుట్లకొద్దీ వడ్లతో రాష్ట్రం ధాన్యరాశిని తలపిస్తున్నది. గత మూడేండ్లుగా కొనసాగుతున్న వడ్ల ఉత్పత్తి ఈ యాసంగిలోనూ కొనసాగనున్నది. ఈ సీజన్లో సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచ