అక్రమంగా తెలంగాణలోకి వరి ధాన్యం తరలిస్తున్న ఆరు లారీలను పట్టుకొని సీజ్ చేసిన ఘటన కృష్ణ పోలీస్స్టేషన్లో ఆదివారం చోటుచేసుకున్నది. ఎన్ఫోర్స్మెంట్ అధికారి డీటీ గుర్రాజరావు, ఏవో సుదర్శన్గౌడ్ కథనం �
ఏదైనా మిల్లుకు ధాన్యం కేటాయించాలంటే ముందుగా కలెక్టర్ అనుమతి తీసుకొని సివిల్ సప్లయ్ అధికారులు ఆయన ఆదేశానుసారంగా మిల్లులకు వడ్లు కేటాయించాలి.. కా నీ ఇక్కడ అలాంటివి ఏవీ జరగవు.. గద్వాల జి ల్లాలో ఆ నలుగురు
గజ్వేల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షానికి గజ్వేల్ రింగ్రోడ్డు వెంబడి ఆరబెట్టిర ధాన్యం తడిసిముద్దయ్యింది. భారీ వర్షానికి వడ్లు రోడ్డు వెంబడి కొట్టుకపోవడంతో రైతులు వాటిని ఒకదగ్గరకు చేర్చు�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మండలంలోని గన్నారం కమాన్ వద్ద ఏర్పాటు చేస�
యాసంగి వరి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 281 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. మార్చి చివరి వారం�
ప్రభుత్వానికి నిర్ణీత గడువులోపు సీఎంఆర్ అందించాల్సిన మిల్లులు బియ్యాన్ని ఇవ్వకుండా డిఫాల్ట్ అయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 16 డిఫాల్ట్ మిల్లులు ఉండగా.. వాటి నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలకు పై
నవాబ్పేట మార్కెట్యార్డుకు ఆదివారం రైతులు భారీగా ధాన్యాన్ని తీసుకొచ్చారు. గ్రామాల్లో వరికోతలు ఊపందుకోవడం, వరి ధాన్యానికి మంచి ధర లభిస్తుండటంతో రైతులు నేరుగా మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువచ్చి వి�
వరి ధాన్యం సేకరణకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. అక్టోబర్ చివరి వారంలో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. 20 నుంచి అవసరమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నారు.
వరిధాన్యంతోపాటు మక్కలనూ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. యాసంగిలో జిల్లావ్యాప్తంగా 6,780 ఎకరాల
అన్నదాతను అకాల వర్షం ఆగం చేసింది. ఆరుగాలం పంట పండించేందుకు కష్టపడ్డ రైతు ఆశలపై పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన ‘నీళ్లు’చల్లింది. మంగళవారం రాత్రి కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వానతో మెదక్, సంగారెడ్డి జ�
జిల్లాలో శనివారం సా యంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, కల్వకోట, దమ్మన్నపేట, భీమారం మం డలంలోని మన్నెగూడెం, లింగంపేట, దేశాయిపేట, రాజలింగంపేట, గోవిం�
యాసంగి వరి ధాన్యాన్ని ఊరూరా కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి వీ�
2019-20 ఆర్థిక సంవత్సరం వానకాలం గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధా న్యాన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్మిల్లర్లకు కేటాయించింది. ఈ ధాన్యం పొందిన రైస్మిల్లర్లలో ఆరు మిల్లు�