మధు, సైగల్ పాటిల్, మమత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జాతీయ రహదారి’. నరసింహ నంది దర్శకుడు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు రామ్గోపాల్వర్మ విడుదలచేశారు. అనంతరం ఆయన �
‘మేఘా ఆకాష్ను నలభైఏళ్ల క్రితం చూసుంటే నేను విడాకులు తీసుకునేవాణ్ణి కాదు. ఆమె చాలా స్వీట్ పర్సన్. మేఘాను కలిసిన వాళ్లందరికీ చక్కెర వ్యాధి వస్తుందని అనుకుంటున్నా’ అని చమత్కరించారు దర్శకుడు రామ్గోపాల
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే క్రియేటివ్ డైరెక్టర్ అనే వారు. కాని ఇప్పుడు కాంట్రవర్సీలతోనే కాపురం చేస్తున్నాడు.తీసే సినిమాలు,చేసే చేష్టలు అన్నీ కూడా వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి. ముఖ్యంగా ఆయ�
సూపర్ హిట్ బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలకు కథలనందించిన స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ (Vijayendraprasad). ‘కనబడుటలేదు’ (Kanabadutaledu) ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జీవీపై చే�
సునీల్, సుక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కనబడుటలేదు’. బాలరాజు.ఎం దర్శకుడు. సాగర్ మంచనూరు, సతీష్రాజు, దిలీప్, శ్రీనివాస్కిషన్, దేవీప్రసాద్ నిర్మించారు. ఈ నెల 13న విడుదలకానుంది. శనివారం హైద�
సుమంత్ రెండో పెళ్లి | పెళ్లి మానుకోమని హితబోధ కూడా చేశాడు ఆర్జీవీ. సుమంత కూడా అదే స్టైల్లో రెస్పాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి సంభాషణ వైరల్గా మారింది.
భార్యలు, వాళ్లలోని రకాల అనే కాన్సెప్ట్పై RGV వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ఓ ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశాడు. స్త్రీల అసలు స్వరూపం వాళ్లు భార్యలుగా మారినప్పుడే విశ్వరూపమై బయటకు వ
వీడి చర్యలు ఊహాతీతం అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ వర్మకు కరెక్ట్గా యాప్ట్ అవుతుందేమోనని అనిపిస్తుంది. వర్మ తీసే సినిమాలు, ఆయన చేసే పనులు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బంధాలు బాధ్యతల గ
వాడి చర్యలు ఊహాతీతం అంటూ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాసాడు. అయితే అది పవన్ కు కాదు కానీ వర్మకు అయితే బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఈయన చేసే పనులు కూడా అలాగే ఉంటాయి మరి. ప్రపంచం ఏమనుకుంటుం
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంతో చాలా పాపులర్ అయిన కంటెస్టెంట్ అరియానా. గతంలో ఈ అమ్మడికి వర్మ ద్వారా కాస్త పాపులారిటీ దక్కింది. ఓ ఇంటర్వ్యూలో అరియానా బాడీపై వర్మ పలు కామెంట్స్ �
కరోనా వలన డిజిటల్ ప్లాట్ఫాంలకు భారీగా ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంచలన దర్శకుడ
కరోనా వలన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్స్కు వెళ్లాలంటే జనాలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో డిజిటల్ రంగంకు ఆదరణ బాగా లభిస్తుంది. కొత్త కొత్త ఓటీటీలు పుట్టుకొస్తు�