సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని హఠ్యా తండా, భీక్యా నాయక్ పెద్�
సీఎం కేసీఆర్ అనిన వర్గాలకు సమప్రాధాన్యతనిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీ�
Revanth Reddy | అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రేవంత్రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేశారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సన్నా
తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అద్దంకి దయాకర్కు అధిష్ఠానం టికెట్ ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే తామంతా పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లెపాక
‘వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సిట్టింగ్లకు సీట్లివ్వరు. గజ్వేల్ నుంచి పోటీ చేయరు’.. అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొన్ని రోజులుగా పాడుతున్న పాట ఇది. దమ్ముంటే ఈ రెండూ చేయాలంటూ సవాల్ కూడా వి�
ముందుగా టికెట్లు ప్రకటించే దమ్ము, ధైర్యం లేని కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల జాబితా ప్రకటన కోసం గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయి.
Congress | రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఇజ్జత్ పోయింది. వీరికి అధిష్ఠానం వద్ద వీసమెత్తు విలువలేదని తేలిపోయింది. పార్టీ ఎంతో కీలకంగా భావించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో రాష్ట్రం నుంచి ఒక్క నేతకు కూడ�
Congress | గద్వాలలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన జోగుళాంబ గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితకు చుక్కెదురవుతున్నది. సరితకు టికెట్ ఇవ్వొద్దంటూ నాల
అనుచిత వ్యాఖ్యలతో బహుజనులను అణచివేసే కుట్రలు ఇక సాగవని, వాటిని తిప్పి కొడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. వృత్తి కులాల పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అగ్రకుల అహంకారంతో బీసీ న�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడి పని చెప్తాం. రెడ్ డైరీ రాస్తున్నాం, అందులో అందరి జాతకాలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అబద్ధాలకు ఈ రెండు వ్యాఖ్యలు చక్కటి ఉదాహరణ. ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వంపై చేసిన ఏ ఒక్క ఆరోపణా నిజం కాలేదు..నిలబడలేదు
సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా బహుజనులను అవమాన పర్చిన వారిని వదిలిపెట్టమని, వారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్�