వనపర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.3.55 కోట్ల కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడని నాగర్కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ ఒగ్గు పర్వతాలు ఆరోపిం�
‘ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో వందల కోట్లకు టికెట్లు అమ్ముకున్న బ్రోకర్.. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసే రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రజలకు మా�
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం, కార్యకర్తల సహాయ సహకారాలతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధీమా వ్యక్తం చే�
Minister Errabelli | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి.. నువ్వొక బ్రోకర్వి.. జోకర్వి అంటూ మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్�
Minister KTR | జనంలో ఉండే ఎమ్మెల్యే కావాల్నా.. జైలుకు పోయే దొంగ కావాల్నా అని కొడంగల్ ప్రజలను మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. మీకు ఏం కావాలి? ఎవరు కావాలి? అనేది డిసైడ్ చేసుకోవాలని కొడంగ
Minister KTR | కొడంగల్లో ఈసారి నరేందర్రెడ్డిని గెలిపించిన తర్వాత.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యేగారికి ప్రమోషన్ ఇప్పిచ్చే బాధ్యత తనది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పుడు కొడంగల్ ప్రజ�
పొలిటికల్ ప్రచారాలకు సెన్సార్ లేదని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కొందరు నేతలు. ఈ విషయంలో తెలుగు తమ్ముడైన టీపీసీసీ చీఫ్ రేవంత్ పీహెచ్డీ కన్నా పెద్ద పట్టా పుచ్చుకున్నట్టున్నారు.
‘ఇయ్యాల ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నోళ్లకు రాష్ర్టాన్ని అప్పగిస్తే.. రాష్ర్టాన్ని కూడా అమ్మరా? పార్టీ టికెట్లనే అమ్ముకునే నాయకులు రాష్ర్టాన్ని కాపాడుతరా? టికెట్లు అమ్ముకునే నాయకులు కావాలో.. నిత్యం ప్�
అనుకొన్నదే నిజమైంది. కాంగ్రెస్ కుట్ర బట్టబయలైంది. తమకు అధికారమిస్తే కల్పతరువు లాంటి హైదరాబాద్ నగరాన్ని ఏం చేయబోతున్నారో.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే బయటపెట్టేశాడు. అట్టర్ ఫ్ల్లాప్ �
తెలంగాణ కాంగ్రెస్లో సీఎం అభ్యర్థుల జాబితా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించే నాయకులు అర డజను మందికిపైగా ఉండగా, తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కూడ�
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందనే నానుడి నెత్తికెక్కని ఉన్మాదిని పీసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టుకొని, మోరీలా మారిన ఆయన నోటికి మైకులు తొడిగి ఊరేగిస్తే, తెలంగాణ సహిస్తుందా? అసలే దశాబ్దాల దగా చరితను నుదిట�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజలపై కాకుండా బూతు మాటలపై నమ్మకం పెట్టుకొని బూతురెడ్డిగా మారారని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఓటమి ఖాయమన్న మానసిక ఒత్తిడితోనే రే�
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రేవంత్రెడ్డి అసలు నియోజకవర్గంపై కనీస అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఫైర్ అవుతున్నారు. 2018లో బీఆర్ఏస్ అ