రేవంత్రెడ్డికి హుజూరాబాద్ నేత కౌశిక్రెడ్డి సవాల్ హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు హస్తం పార్టీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకరు కాంగ్రెస్కు రాజీనామా చేసిన పాడి కౌశిక్రెడ్డి హైదరాబాద్�
కాంగ్రెస్ పార్టీకి రేవంత్రెడ్డి ఇంకొక ముమైత్ఖాన్ : కౌశిక్రెడ్డి | కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నేత పాడి కౌశిక్రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో బాధతో రాజీనామా నిర్ణయం
హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) చీఫ్గా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని గాంధీభవన్లో టీపీసీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మ
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని ఉపాధ్యక్షులుగా ఏఐసీసీ నియమించింది.
సొంత పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు | కాంగ్రెస్ పార్టీ వ్యవహర శైలిపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంత రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపైనా ఆయన తీ
రీతి లేని రేవంత్.. నీతి లేని మాటలు నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూమిపై అభాండాలు ఉన్నది నాలుగెకరాలు.. 15 ఎకరాలంటూ దుష్ప్రచారం 1954కు ముందూ, తర్వాతా ఇది పట్టాభూమే ఎండోమెంట్ భూమి కాదని 2004లోనే తేల్చిన వైఎస�
నోరు తెరిస్తే అన్నీ అసత్యాలే లేని బంధుత్వాలతో ముడి నిజాలకు మసిబూసే యత్నం హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వాస్తవాలకు మసిబూయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. లేని బంధుత్వాలు అంటగట్టడంలో సిద్ధహస్తుడు. నోరు త�
హైదరాబాద్ : దేవరయాంజాల్లో నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూమి విషయంలో కాంగ్రెస్ నేత రేవంత్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అబద్దమని నమస్తే తెలంగాణ యాజమాన్యం పేర్కొంది. ప్రింటింగ్ ప్ర
నిజాలు నిగ్గుతేల్చేందుకే ఐఏఎస్లతో విచారణ సీఎంది దమ్మున్న నిర్ణయం.. ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అభినందించాల్సింది పోయి భుజాలు తడుముకుంటావేం.. నీ బినామీ దందా బయటపడుతుందని భయమా? నమస్తే తెలంగాణ ప్రిం�