సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని, ఆ పథకాన్ని విజయవంతం చేసుకోవాలన్నారు.
నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక సాగవు జవహర్నగర్లో మాకు ఉన్నది 350 గజాలే ఆ సర్వేనంబర్లతో సంబంధమే లేదు నేను పాలు అమ్మి ఆస్తులు సంపాదించిన నువ్వు ఏం చేసి కోట్లు సంపాదించావ్ రేవంత్పై మంత్రి మల్లారెడ్డి మం�
కేటీఆర్ | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్�
కేటీఆర్ | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కు లేక పక్క పా�
కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/ కంటోన్మెంట్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నానని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. �
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి| పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. రేవంత్ చంద్రబాబు �
మల్కాజిగిరి నుంచి మనిద్దరం పోటీచేద్దాం నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా రేవంత్రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్ కాంగ్రెస్ పార్టీ దివాళా తీయడం ఖాయం సీఎం కేసీఆర్ లెక్క ఎవరైనా అభివృద్ధి చే�
దీక్ష పేరుతో చిచ్చుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం 69 కోట్లతో అద్భుతంగా జరిగిన అభివృద్ధి కండ్లుండీ కబోదిలా వ్యవహరిస్తున్న రేవంత్ రేవంత్పై సీఎం దత్తత గ్రామాల ప్రజల నిరసన మేడ్చల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ
Minister Malla reddy | కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగని ఆయనను ఎన్ని తిట్టినా దండగేనని అన్నారు.
-టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు ఉస్మానియా యూనివర్సిటీ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో చేసిన దళిత, గిరిజన ఆత్మగౌరవదీక్ష అట్టర్ ఫ్లాప్ షోగా మారిందని ట
ఏడు గ్రామాల్లో హోరెత్తిన నినాదాలు టీపీసీసీ అధ్యక్షుడి దీక్షపై వెల్లువెత్తిన నిరసన దీక్షకు లభించని మద్దతు.. వెక్కిరించిన ఖాళీ కుర్చీలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం గైర్హాజరు మేడ్చల్, ఆగస్టు 24 (నమస్�
ఇద్దరు నేతలకు షోకాజు నోటీసులు.. మండిపడుతున్న సీనియర్లు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేతలు టీ నిరంజన్, ఘంటా సత్యనారాయణరెడ్డికి శనివారం షోకాజ్ నోటీసులు జారీచేయడం ఆ పార్టీలో క�
విపక్షం ఆగమాగం | ఆలు లేదు..చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉన్నది రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల తీరు. ఒకటిన్నర సభలు పెట్టి, నాలుగు సినిమా డైలాగులు చెప్పి ఇక వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని జబ్బలు �