రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి రుణ సమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15న రిజర్వు బ్యాంకు నిర్వహించనున్న ఈ వేలంలో రూ.2500 కోట్లు రుణం తీసుకోనున్నది. ఈ మేరకు ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థికశాఖ వేలానికి సెక్య�
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను. నాకు తోడుగా ఉండండి. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీ నేతలకు సూచించారు.
న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వీడని వర్గాల ఆంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వాల బాధ్యత అని బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలకమైన అనంతరామన్ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఉ�
కాంగ్రెస్ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే సమక్షంలో సీఎం రేవంత్రెడ్డి అత్యుత్సాహంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. రైతులకు అండగా నిలిచిందెవరో తేల్చుకుందామంటూ జూలై 4 నాడు హైదరాబాద్
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిట్ట నిలువునా వంచించింది. బీసీ బిడ్డలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలి’ అని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం జీహెచ్ఎంసీలో అమలుకు నోచుకోలేదు. ఈ నెల 7న అగ్రి వర్సిటీ బోటానికల్ గార్డెన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబాబాద్లోని మాజీ ఎమ్
రాజ్యాధికారం కోసమే 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ నిర్ణయం తీసుకున్నదని ప్రభుత్వ సలహాదారు కే కేశవ్రావు తెలిపారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రాత్మక నిర్ణయం త�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య కోల్డ్వార్ జరుగుతున్నదని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నది. ఇది వారిద్దరికే పరిమితమైతే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. వారిద�
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘శాసనసభలో చర్చకు మ�
నాలుగు దశాబ్దాల క్రితం వచ్చిన నిరుపేద బిడ్డలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని, నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేస్తుందని శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచే�
‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�
Satyavathi Rathod | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా కల్పిస్తామని మరో మారు సీఎం రేవంత్ రెడ్డి బీసీ ప్రజానీకాన్ని మోసం చేయడం జరుగుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.