‘ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇప్పిస్తానని ఓ బీజేపీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని రేవం
తన భర్త సర్దార్ బలవన్మరణానికి బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీనే కారణమని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు సర్దార్ భార్య సమీనాయాస్మీన్ ఆరోపించారు. సర్దార్ ప్రాణాలు తీసుకోవడా
కేంద్ర ప్రభుత్వం జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి తమ ఎజెండా అంశాలను సూచించాలని ఆయా రాష్ర్టాలను కోరింది. సహజంగానే ఆంధ్రప్రదేశ్ పోలవరం-బనకచర్ల (పీబీ)లి
పోలీసులు పెట్టే అక్రమ కేసులకు, చేసే అరెస్టులకు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, కార్యకర్తలకు పార్టీ నాయకత్వం, న్యాయ విభాగం అండగా ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభయమిచ్చారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోమారు సం చలన వ్యాఖ్యలు చేశా రు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో పర్యటించిన సందర్భంగా సర్కార్ తీర�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆటోలు నడవక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, పథకం ప్రవేశపెట్టే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస�
రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు దిశ, దిక్కూ లేకుండా పోయింది. దీంతో ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అభ్యర్థులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న
రాజకీయాలంటే నటించడమేనని నిరూపిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, మన సీఎం రేవంత్రెడ్డి. ఈ ఇద్దరికి ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోయినా తాజాగా బీసీలు, ఓబీసీల కోసం కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ డ్రామ
కాంగ్రెస్లో చేరిన మాజీ టీడీపీయులు నటనలో ఆస్కార్ను తలదన్నుతున్నారు. గతంలో సోనియాగాంధీ సమక్షంలో రేణుకా చౌదరి, ఇప్పుడు సోనియాగాంధీ గురించి ప్రస్తావిస్తూ రేవంత్రెడ్డి తమ నటనకు తామే ఆస్కార్ ఇచ్చుకున్�
Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. . ప్రైవేటు హ్యాకర్లతో హీరో�
KTR | రేవంత్ రెడ్డి అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమే అని తెలిపారు.
KTR | రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సిన మంత్రి మండలి సమావేశం (Cabinet Meeting) వాయిదాపడింది. ముఖ్యమంత్రి సహా కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో క్యాబినెట్ భేటీని ప్రభుత్వం వాయిదావేసింది.
మావోయిస్టు విద్యను తక్షణం కోర్టులో హాజరుపర్చాలనే శాంతిచర్చల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బీ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ �