ఎక్సైజ్ శాఖ ద్వారా వేల కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విభాగానికి వనరుల కల్పనను మాత్రం అటకెక్కించింది. ఎక్సైజ్ శాఖ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్�
తొమ్మిది నెలల్లోనే తొమ్మిది మత ఘర్షణలు జరగడం రేవంత్రెడ్డి సర్కారు వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండీ ఇంతియాజ్ ఇషాక్ విమర్శించారు. కాంగ్�
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వహణలో రేవంత్రెడ్డి సర్కారు ఫెయిలయ్యింది. డీఎస్సీ ప్రశ్నపత్రాల్లో అనేక తప్పులు దొర్లడమే ఇందుకు నిదర్శనం.
తెలంగాణలో పనిచేయలేం. మమ్మల్ని మా సొంత రాష్ర్టానికి పంపండి అని వేడుకుంటున్న ఏపీ స్థానికత గల ఉద్యోగులను పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది.
రుణమాఫీపై కాంగ్రెస్ చెప్పిందెంత.. రేవంత్ రెడ్డి సరారు చేసిందెంత అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వానకాలానికి ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు దాటింది. అయినా జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన మంత్రి పదవి ఎవ్వరికీ ఇవ్వలేదు.
టీచర్ల పదోన్నతులతో మరో 15వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయని, ఇప్పటికే ప్రకటించిన మెగా డీఎస్సీ ద్వారా వాటిని భర్తీచేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు.
మధ్యయుగాల కాలం నుంచి మొన్నటి ఉమ్మడి ఏపీ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ గడ్డ నిరంతరం తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం, తన ఆత్మను ప్రదర్శించుకోవడం కోసం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి, కొట్లాడి 2014, జ�
రైతు యూనిట్గా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే పంట నష్టం జరిగినప్పుడు రైతుకు న్యాయం జరుగుతుంది. కానీ, కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతోపాటు రాష్ట్రం అమలు చేయబోతు న్న పంటల బీమా పథకంలో ఈ
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైకోర్టును నగరానికి దూరంగా ఉన్న ప్రేమావతి పేటకు (వ్యవసాయ వర్సిటీకి) తరలించడం అన్యాయమని రాష్ట్రంలోని పలు బార్ అసోసియేషన్లు, న్యాయవాద సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు గడ్డుకాలం ఎదురయ్యేలా ఉన్నది. రాష్ట్రంలోని ప్రతిపాదిత ఫార్మాసిటీపై రేవంత్రెడ్డి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం
రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాయితీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద దాదాపు రూ.2,500 కోట్ల సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి.
కొత్తగా ఏర్పడిన రేవంత్రెడ్డి ప్రభుత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వ పాలనలో ఏవైనా లోపాలున్నట్లు భావిస్తే వాటిని ఎత్తిచూపటం కొద్దికాలం వరకు సరే. కాని ఆ పని దీర్ఘకాలం పాటు చేస్తూపోయినా, స్వయంగా త