రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమరశంఖం పూరించింది. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడం, కమిటీల పేరుతో తాత్సారం చేయడం, పైగా అవమానిం�
రేవంత్రెడ్డి సర్కారు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,400 కోట్ల అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ- వేలం ద్వారా ఈ మొత్తం సేకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది.
Ex MLA Bhupal Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి
తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై మంత్రులకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి గొంతు నొక్కేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడ�
మద్యం ధరలు మరోసారి పెరుగనున్నాయి. రాష్ట్రంలో లికర్ వ్యాపారిగా గుర్తింపు ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్యం సిండికేట్ల రింగులీడర్గా ముఖ్యనేతతో చేస్తున్న లాబీయింగ్ తుది దశకు చేర�
కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలను పంచుకునేందుకే గ్రామసభలను ఏర్పాటు చేశారని, ఆరు గ్యారెంటీల పేరుతో 13 హామీలిచ్చిన ప్రభుత్వం ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలని ఎఫ్డీసీ
రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, ఐఏఎస్ పీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం మహేశ్�
తెలంగాణ ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న రుణభారం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర సర్కారు ఒక్కో వ్యక్తి తలపై రూ.17,873 అప్పు మోపగా.. అది మరింత పెరిగే అవకాశమున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థ�
వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డు మీద పడేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ‘మూసీ సుందరీకరణ’ ప్రాజెక్టు బాధ్యతను అంతర్జాతీయంగా మోసపూరిత కంపెనీగా పేరొందిన ‘మెయిన్హార్ట్'కు కట్టబెట్టింది. ప�
కాంగ్రెస్లో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్రెడ్డి సర్కారు కొలువుదీరి పట్టుమని పది నెలలు కూడా కాకముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలకు పొసగక వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న
తెలంగాణ పండుగలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డాక మన పండుగలకు తొలి ప్ర
అప్పర్ ప్రైమరీ స్కూళ్లు.. వీటినే ప్రాథమికోన్నత బడులంటారు. 1 -7 తరగతుల వరకు ఉండే ఈ బడులు ఇక కాలగర్భంలో కలవనున్నాయి. వీటిని రద్దుచేసి, ప్రాథమిక బడుల్లో విలీనంచేసే అంశాన్ని రేవంత్రెడ్డి ప్రభుత్వం పరిశీలిస్�
ఎక్సైజ్ శాఖ ద్వారా వేల కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విభాగానికి వనరుల కల్పనను మాత్రం అటకెక్కించింది. ఎక్సైజ్ శాఖ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్�