దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమంగా పెరుగుతున్నారు. 2019లో కేవలం 3.6 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉండగా, 2025 నాటికి ఇది 19.4 కోట్లకు ఎగబాకారు.
సోమవారం (మార్చి 31)తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో మదుపరులకు చిన్న షేర్లు పెద్ద లాభాలనే పంచిపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఇండెక్స్లు పరుగులు పెట్టాయి మరి. రిటైల�
సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. కంపెనీ జారీ చేసిన షేర్ల కంటే 10 రెట్లు అధిక బిడ్డింగ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. 3,88,29,848 షేర్లకుగాను 3
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద కష్టమే వచ్చిపడింది. డిపాజిట్లు లేక ద్రవ్యలభ్యత కరువైపోయింది మరి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన పరిశోధనాత్మక నివేదిక.. భారతీ�
రిటైల్ ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్ మార్గంలో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులే ఉత్తమమని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) చీఫ్ ఆశిశ్కుమార్ చౌహాన్ సూచించారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర
హైదరాబాద్కు చెందిన శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. ఎస్ఎంఈ ప్లాట్ఫాం కింద ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు లిస్టయ్యాయి. సంస్థ జారీ చేసిన షేరు ధర క�
స్టాక్ మార్కెట్లకు షాక్ అబ్జార్బర్స్ రిటైల్ ఇన్వెస్టర్లేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏర్పడుతున్న కుదుపుల్ని తగ్గించేది వారేనని చెప్పారు.
ఎల్ఐసీ షేర్లకు తొలిరోజే క్యూ రిటైల్ విభాగంలో 0.55 శాతం బిడ్స్ పూర్తి ఇష్యూకు 0.34 శాతం స్పందన న్యూఢిల్లీ, మే 4: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవోలో తొలిరోజే పాలసీదారులు ఉత్సాహంగా ప
పాలసీహోల్డర్లకు 5 శాతం తగ్గింపు ఇవ్వనున్న సంస్థ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవోలో ఆ సంస్థ పాలసీహోల్డర్�