ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగానికి మేలు చేసేలా సాగునీటి రంగానికి రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో అధిక
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు, జీవో 58,59,76పై త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో
జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, నేరస్తులకు శిక్షపడేలా చూడాలని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్లోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేర సమీక�
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ఆ సర్వే ఆధారంగా గ్రామసభలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా అటవీ, గిరిజన
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార �
బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే మార్గంలో పలు అధ్యయనాల తర్వాత ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ప్రధానంగా వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు
ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెరపడనున్నది. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్
మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతులను సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన వ్యవసాయ �
రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే నిర్దిష్టమైన ఆదేశాలను కలెక్టర్లకు ఇస్తాం. ఇప్పటికే మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి తదితరుల నేతృత్వంలోని కమిటీ రెవెన్యూ సమస్యలపై అధ్య�
నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న భూ రిజిస్ట్రేషన్ల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 2న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి త�
ఒకప్పుడు చెరువులు, కుంటల్లో నీరు చేరి నిండేంత వరకు తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో నాలాల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతున్నది. వరద నీ�
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు హక్కులు కల్పించేలా సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రత్యేక కమిటీ వ�
జంక్షన్లను అభివృద్ధి పరిచేందుకు జీహెచ్ఎంసీ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనాల వేగం తగ్గడం తదితర వాటికి ప్రాధాన్యతనిస్తూ
జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహసీల్దార్లను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు