జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా 7,749 కేస�
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ల్లో ఏకంగా 2,32,200 కేసులు పరిషారమయ్యాయి. ఇందులో ప్రీలిటిగేషన్ కేసులు 5,516 కాగా, మిగిలిన 2,26,684 కేసులు కోర్టుల్లో పెండ�
దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పలువురు లోక్సభ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు మంగళ
దశాబ్దాలుగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ను తెచ్చారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పోర్టల్ ద్
ల్లకుంట డివిజన్ సత్యానగర్లో దీర్ఘకాలికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. డ్రైనేజీ, వరదనీటి నాలాలో కలువడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతున్నదని చె�
ఇంకా అక్కడక్కడా మిగిలివున్న భూ సమస్యల పరిషారానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు
ధరణి ఆధారిత భూసమస్యలను త్వరితగతిన పరష్కరించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ములుగు తహసీల్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న భూరికార్డుల పరిశీలనను శుక్రవారం ఆయన పరిశీలిం
డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగే కొద్దీ రకరకాల బ్యాంకింగ్ సేవల సమస్యలు తలెత్తున్నాయి. చెల్లింపుల్లో సమస్యలు, సొమ్ము జమ కాకపోవడం, అకారణంగా రుణాల నిరాకరణ, డిజిటల్ చెల్లింపుల్లో అవకతవకలు, డిపాజిట�