Navy Radar | వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో కొనసాగుతున్న వీఎల్ఎఫ్ నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్ రాంకల్యాణ్ చల్లా విజ్ఞ�
జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలంలోని గౌరారం రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ గనుల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో అటవీ భూములంటూ అధికారులు నిలిపివేశారు.
సహజ వనరులపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. సొంత లాభం కోసం సహజ సంపదను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అడవులను పరిరక్షించి, అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నద�
రిజర్వు ఫారెస్టులో పోడు చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లి జేసీబీని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులపై కొందరు దాడికి తెగబడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ పరిధిలోని దామరవాయి గ్రామ శివారు�
ప్రజలు, పక్షులు, జీవరాసుల ప్రాణాలను హరించే నేవీ రాడార్ స్టేషన్ మాకు వద్దని.. ప్రాణాలే ముద్దని మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, స్పష్టం చేశారు.
సిరిసిల్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా 2వేల హెక్టా ర్లు విస్తరించి ఉండగా, ఎల్లారెడ్డిపేట మండ లం గుండారంలో 351హెక్టార్లు రిజ్వర్వ్ ఫారె స్ట్ భూములున్నాయి. 1974-75లోనే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో వెదురు మొక్క�
వికారాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మక నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఇటీవల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన జిల్లా ప్రజాప్రతినిధులు, నేవీ రాడార్ ఏర్పాటుకు స్థాని�
వికారాబాద్ జిల్లాకు మరింత హరితసిరి రాబోతున్నది. జిల్లాలో అర్బన్ పార్కుల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో మొత్తం 50 పార్కులను ఏర్పాటు చేసేందుక
Tigers | నాగార్జునసాగర్-శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్లో అటవీశాఖ అధికారులు కెమెరా ట్రాప్ ద్వారా మూడు పులుల జాడను గుర్తించారు. ఇందులో ఒక ఆడపులి, రెండు పులిపిల్లలు ఉన్నట్టుగా గుర్తించామని ఆంధ్రప్రదేశ్లోని ప�
Mulugu | పోలీసులను లక్ష్యంగా చేసుకుని బీర్ బాటిల్లో ఐఈడీని అమర్చిన మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ములుగు జిల్లాలోని రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలోని పామునూరు గ్రామ పరిసరాల్లో ఈ నెల 17వ తేదీ�