ఇంట్లో పాము జొర్రితే.. చూరుకు నిప్పంటుకుంటే... దొంగల అలికిడైతే.. ఇంకేదైనా ఆపద వస్తే... సాయం చేయరమ్మని మగవాళ్ల కోసం కేకలు వేసే రోజులు పోయాయ్. ఏదో ఒకటి చేయడానికి కాదు ఏది చేయడానికైనా ఆడవాళ్లూ సిద్ధమవుతున్నారు.
SLBC Tunnel | ఎల్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ టీమ్ చేపడుతున్న సహాయ చర్యల్లో స్వల్ప పురోగతి సాధించింది. మంగళవారం 11వ రోజు కన్వేయర్ బెల్ట్ను సిద్ధం చేసి టన్నెల్లో పేరుకుపోయిన మట�
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు మూడోరోజు రెస్క్యూ ఆపరేషన్ కొసాగింది. సోమవారం తాజాగా విశాఖపట్నం నుంచి నేవీ బృందం, ఐఐటీ చెన్నైకి చెందిన నిప�
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతంలో మునిగి యువకుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్కు చెందిన బొనగాని జశ్వంత్ (19) తన స్నేహితులతో కలిసి మంగళవారం బొగత జలపాతం చూడటానిక
వరదలు, భారీ వర్షాల్లో బాధితులను రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సంసిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని కోటగల్లీలో ఉన్న లావణ్య ఆర్కేడ్ షాపింగ్ కాంప్లెక్స్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు లిఫ్టులో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖ ప్రత్యేక టీం సహాయంతో ప్రాణాపాయ స్థ�
గత శనివారం బీజేపీ పాలిత గుజరాత్లో రెండేండ్ల చిన్నారి బోరు బావిలో పడి మరణించిన సంగతి మరువక ముందే అదే పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోనూ ఆ తరహా ఘటన జరిగింది.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొడెపాకలో మంగళవారం భారీ కొండచిలువను పట్టుకున్నారు. శివారులోని మంచి నీటి బావిలో మూడున్నర మీటర్ల పొడవైన కొండచిలువను స్థానికులు గుర్తించారు.
సూర్యాపేటలోని జనావాసాల్లో ఆదివారం గుడ్డెలుగు ప్రత్యక్షమైంది. డీ మార్ట్ వెనుక వైపు కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో మూలన నక్కింది. దీన్ని చూసిన యజమాని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమిచ్చాడు.
తడబడిన అడుగులు ఒక్కటవుతున్నాయి. సఖి కేంద్రాలు ఎన్నో కుటుంబాలకు దారి దీపం అవుతున్నాయి. అగాథంలో కూరుకుపోయిన జీవితాలకు భరోసా కల్పిస్తున్నాయి. భార్యాభర్తలు విడిపోయినా, మహిళలు లైంగిక వేధింపులకు గురైనా, వృద�
సమయం అర్ధరాత్రి 12 గంటలు.. అంతా గాఢ నిద్రలో ఉండే వేళ.. అప్పు డే పోలీస్ పెద్దసారుకు ఫోన్ కాల్.. ‘సార్ మా పిల్లి బావిలో పడ్డది. ప్లీజ్ కాపాడండి’ అని వినతి. ఆ పెద్దసారు అంతే వేగంగా స్పందించారు. ఆ వెంటే ఏసీపీ ఆధ
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ వద్ద మురుగునీటి కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ , రెస్క్యూ బృందాలు చే�
పలు జిల్లాల్లో ఏకధాటిగా వర్షం మానేరులో 34 గంటలపాటు గొర్రెల కాపరి నరకయాతన చేపలు పట్టేందుకు వెళ్లి ఆరుగురు రెస్క్యూటీం, పోలీసుల కృషితో అందరూ సురక్షితం అభినందించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్�
పాములు అంటేనే కొందరికి హడల్. అవి ఎక్కడుంటే అక్కడి నంచి పారిపోతారు. అటు వైపు కూడా చూడరు. పాములను చూస్తేనే భయంతో పరిగెత్తుతారు. మరి.. ఏకంగా పెద్ద పాము.. ఆరడుగుల కంటే ఎక్కువగా ఉన్న పాము.. ఇంట్లో దూరి