మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao)లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హేమలత లవణం పాత్రలో రేణూదేశాయ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ �
మిలీనియం మొదట్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి, జానీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ తో సహజీవనం, పెళ్లి కారణంగా సినిమాలకు దూరమయ్యారు.
టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao). ఈ సినిమాతో సీనియర్ నటి రేణూదేశాయ్ (Renu Desai) కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హేమలత లవణం అనే పవర్ ఫుల్ పాత్ర పోషిస్తోంది రేణూ దేశాయ్. తాజాగా మేకర్స్ ఈ పాత్రను
రవితేజ లైన్లో పెట్టిన చిత్రాల్లో పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao) కూడా ఒకటి. ఈ సినిమాతో అలనాటి హీరోయిన్ తెలుగు స్క్రీన్ పై మళ్లీ మెరువబోతుంది. ఇంతకీ ఆ నటి ఎవరనేది ఊహించే ఉ�
వీలు దొరికితే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన పిల్లల కోసం టైం కేటాయిస్తుంటాడని తెలిసిందే. చాలా కాలం తర్వాత తన మాజీ భార్య రేణూదేశాయ్ (Renu Desai), పిల్లలతో కలిసి కనిపించాడు పవన్. వీరంతా ఒక్కచోట చేరడానికి ఏదై�
జానీ చిత్రంలో చివరి సారిగా హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది రేణూదేశాయ్ (Renu Desai). రేణూ దేశాయ్ యాక్టింగ్ కెరీర్, డైరెక్టింగ్ను పలు విధాలుగా ప్లాన్ చేసుకోగా...అవేవి అనుకున్న ప్రకారం జరుగలేదట.
Renu desai reentry | రేణు దేశాయ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంటుంది. 17 ఏండ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్..
పవన్, రేణూ దేశాయ్ల పిల్లలు అకీరా, ఆద్య ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వారికి సంబంధించిన ఏ వీడియో బయటకు వచ్చినా కూడా అది కొద్ది నిమిషాలలోనే వైరల్ అవుతూ ఉంటుంది. అతిత్వర
పవన్ కళ్యాణ్- రేణూదేశాయ్ల పిల్లలు అకీరా, ఆద్యలకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చిన కూడా అది కొద్ది క్షణాలలోనే వైరల్ అవుతూ ఉంటుంది. ఆ మధ్య అకీరా కర్ర సాము వీడియో ఒకటి బయటకు రాగా, ఇందులో అక�
మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ఫీలింగ్స్తో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా అప్పుడప్పుడు నెటిజన్స్తో పంచుకుంటుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వ
ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. మంచి చెడుల గురించి నెటిజన్స్తో తరచు చర్చిస్తూ ఉంటుంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కరోనా బాధితులకు �
కరోనా వైరస్ ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జరిగితే బాగుండు అని ప్రజలందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్య అనే పే�