సుప్రీంకోర్టుపైనా, కొలీజియంపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచుగా దురుసు వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, నేతలూ అదే దారిలో నడుస్తున్నారు. ఏకంగా న్యాయమూర్తులపై బెదిరింపు వ్యాఖ�
రైతుల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెడుతూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తు న్న ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను పదేపదే విమర్శించడమే ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ�
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు డిమాండ్ చే�
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రెండో రోజు ఆదివారం కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాష మాట్లాడాలని, నోటికి ఏది వస్తే �
కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడారు. శ్రద్ధ హత్యపై స్పందించాలని యాంకర్ కోరగా ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధ హత్యకు స్వయంగా ఆమెనే కారణమని ఆరోపించారు.
తాను క్యాన్సర్ బారినపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు విస్మయానికి లోనవగా వైట్హౌస్ బైడెన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది.
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆప్ మాజీ నేతలు కుమార్ విశ్వాస్, అల్కా లాంబాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు
రైతుల ఆగ్రహానికి తలొగ్గి కేంద్రం గత ఏడాది డిసెంబర్లో రద్దుచేసిన వివాదాస్పద సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని బీజేపీ ఎంపీ, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్గోపీ తెలిపారు. నిజమైన రైతుల కోసం.. రద్దుచేసిన చట్టాలను
కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి | ప్రత్యామ్నాయ పంటల సాగుపై సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమావేశం రైతుల శ్రేయస్సు కోసమే నిర్వహించాం. యాసంగి సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్�