పేదల కండ్లలో సంతోషం నింపి, వారి కుటుబాలకు భరోసా ఇచ్చేందుకే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నెల 28 నుంచి వానకాలం సీజ
1. భారతదేశం విభిన్న మతాలకు నిలయం. హిందువులకు వేదాలు, స్మృతులు మొట్టమొదటి మతగ్రంథాలు. ముస్లింలకు పవిత్ర గ్రంథం ఖురాన్. ఇక క్రైస్తవుల మత గ్రంథం బైబిల్. సిక్కుల పవిత్ర గ్రంథం ఆదిగ్రంథ్. బౌద్ధ, జైన మతాలు కూడా గ్�
తల్లిదండ్రుల పుణ్యతిథి నదీతీరంలోనే చేయాలని నియమం లేదు. ఇంట్లో కూడా చేయవచ్చు. అయితే, నదీతీరంలో చేస్తే మరింత ప్రశస్తం అని శాస్త్రం చెబుతున్నది. ఆ నదీతీరం ఏదైనా పుణ్యక్షేత్రం అయితే, మరింత విశేషమని పెద్దలమా�
దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయాలని పెద్దలు చెబుతారు. దీనినే అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. ఎనిమిది అంగాలూ నేలను తాకేవిధంగా పూర్తిగా పడుకొని నమస్కరిస్తారు.
హైదరాబాద్: ఆమ్ ఆద్మీ ఓ కొత్త చరిత్ర సృష్టించింది. అభివృద్ధి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. వాస్తవానికి పంజాబీ ఓటర్లు చాలా సైలెంట్ దెబ్బ తీశారు. కాంగ్రెస్ను తమదైన స్టయిల్లోనే ఖంగుతిన�
వల్లభాచార్యుడు భక్తి అందరికీ సమానమని, అందులో కులాలు మతాలు, పెద్దా చిన్నా తారతమ్యాలు లేవన్నాడు. ఆచరించాడు. మనిషి స్థాయి అతని గుణాల బట్టి కానీ, పుట్టుక మూలంగా కాదని బోధించాడు. సమాజంలోని చెడుని సంస్కరించాలన�
ప్రయాగ్రాజ్: మతంతో సంబంధం లేకుండా మేజర్లు తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉన్నట్లు అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, దీపక్ వర్మలతో క�