కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొన్నది. క్రయ, విక్రయాలు తగ్గడంతో వ్యాపారం డీలా పడిపోయింది. జిల్లాలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజల కొనుగోలు శ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిన సర్వే నంబర్లను తొలగించేలా చర్యలు తీసుకోరా అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల�
ఒక స్కూటీకి రిజిస్ట్రేషన్ అయిన నంబర్ను మరో రెండు స్కూటీలకు తగిలించి మోసం చేశారు. వారాసిగూడలో తనిఖీలు నిర్వహించగా భీమ్ అజయ్రెడ్డి పట్టుబడ్డాడు. సాయిరామ్ అనే వ్యక్తికి చెందిన ఫైనాన్స్ చేయబడ్డ ద్వి
Property Registrations | రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. సర్వర్ పని చేయకపోవడంతో వెబ్సైట్ ఓపెన్ కాక ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకొన్న ప్రజలు తీవ్ర ఇ�
జిల్లాలోని వికారాబాద్, పరిగి రవాణా శాఖ కార్యాలయాల్లో ఏజెంట్లదే హవా నడుస్తున్నది. ఆర్టీఏ కార్యాలయాల్లో లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే వారి కంటే ఏజెంట్లే ఎక్కువగా ఉంటున్నారు.
ఫేక్ డాక్యుమెంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇందుకోసం ఓ ముఠా ప్రత్యేకంగా పనిచేస్తున్నది. ఫేక్డాక్యుమెంట్లు సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా భూములు విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. పోలీసులకు పిర్�
మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లినప్పుడు గమనించండి.. రిజిస్ట్రేషన్కు ముందు డాక్యుమెంట్ పైభాగంలో పెన్సిల్తో ఓ కోడ్ కనిపిస్తుంది. అవేంటో కాదు కాసుల కోడ్లు.
మీ ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదా..? ప్రభుత్వ భూముల్లో ఆవాసం ఏర్పాటు చేసుకొని..ఇంటి టాక్స్ చెల్లిస్తూ రిజిస్ట్రేషన్ కావాలని భావిస్తున్నారా..? అయితే కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోన�
భూముల రిజిస్ట్రేషన్ లతో నిత్యం కళకళలాడే గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్లు లేక బోసిపోతోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదని కార్యాలయాన�
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అమర్నాథ్ యాత్రపై ప్రభావం చూపింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు పది శాతం మేర తగ్గాయి.
Beedi Workers | రామాయంపేట పట్టణంలో గత కొన్నేండ్ల క్రితం బీడీలు చేసే వారికి ప్లాట్లను ఇవ్వడం జరిగిందని వాటిని కావాలనే పట్టణంలోని ఓ వ్యక్తి గుట్టు చప్పుడు గాకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందన్నారు బీడీ కార�