కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అధికారులకు ఇంటి పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు రోడ్ల సదుపాయాలు కల్పించే విషయంలో చూపించటం లేదంటూ అల్కాపురికి చెందిన దుంపేటి రాము కుటుంబ సభ్యులు బుధవారం వినూత్న రీత
Vivek Agnihotri | ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలో నిలుస్తుంటారు. ఏ సమస్యపై అయినా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్పై విమ�
ITR E-Verification | సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా నెల లోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయకుంటే.. పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. తక్షణం ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని ఐటీ విభాగం ‘ఎక్స్ (ట్విట్టర్)’లో వేతన జీవులను అల�
Flight Ticket Cancellation | విమాన ప్రయాణం అంటే అన్నివిధాల సౌకర్యంగానే ఉంటుంది. అయితే ఏదైనా కారణాలతో ప్రయాణం రద్దయ్యి టిక్కెట్ క్యాన్సిలేషన్ అంటే ‘వాచిపోతుంది’ అంటూ తరచూ విమాన ప్రయాణికులు వ్యాఖ్యానిస్తుంటారు. టిక్కె
Go First: మంగళవారం వరకు గో ఫస్ట్ విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆ కంపెనీ ఈ పనిచేసింది. అయితే విమానాలు బుక్ అయిన వారికి రిఫండ్ చేయాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
విమాన ప్రయాణికుల క్లాస్ను విమానయాన సంస్థలు తగ్గించిన సందర్భాల్లో పన్నులతో సహా టిక్కెట్ ధరలో 75 శాతం మొత్తాన్ని ఆ ప్రయాణికుడికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
వినియోగదారుల విజ్ఞప్తిని పట్టించుకోరా అంటూ హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ప్రశ్నించింది. రూ.8వేలు రీఫండ్ చేయాలని కార్ఖానాలోని కలర్స్ హెల్త్ క్లినిక్ను ఆదేశించింది. బోయిన్పల్లికి చెందిన ఇచ్చాప�
శ్రీషిర్డీసాయి బృందావన్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ బ్రోచర్లో పేర్కొన్న విధంగా వెంచర్లో వసతులు కల్పించడంలేదని, అంతేగాకుండా లేఅవుట్కు అనుమతిలేదని, తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని ఖైరత�
రూ.35 రిఫండ్ కోసం భారత రైల్వేతో ఐదేండ్లు పోరాటం చేశాడు ఓ యువ ఇంజినీర్. పోరాటం ఫలించింది. రూ.35 రిఫండ్ చేయడానికి రైల్వే అంగీకరించింది. అయితే, అతనొక్కడికే కాదు.
‘మిమ్మల్ని, మీ సరుకులను తీసుకెళ్తున్న మా ఓడ బెర్ముడా ట్రయాంగిల్లో మునిగిపోతుందని భయపడకండి. నౌక మునిగిపోయే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ మునిగిపోతే మీకు, మీ సరుకులకు విలువ గట్టి 100% రిఫండ్ ఇస్తాం
కరోనా సమయంలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన దవాఖానల నిర్వాహకులు ఆ డబ్బును రోగులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 దవాఖానలు రూ.1.61 కోట్లు రోగులకు తిరిగి ఇచ్చినట్టు ఆర్టీఐ ద్వారా తెలిసింది. కొవిడ్�
ప్రయాణ చార్జీలు తిరిగి చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్కు చె�