డబ్బుకు (Currency ) మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యం ఉందో అందరికీ తెలుసు. పైసా లేనిదే పూటగడవని కాలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. గత మూడేండ్లుగా దేశంలోని చాలా మంది ఆన్లైన్ పేమెంట్ మోడ్కు మారిపోయారు. దీంతో కరెన్సీ నోట�
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోటకు సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16ఏండ్ల బాలుడిపై 40ఏండ్ల వ్యక్తి గత కొంతకాలంగా బలాత్కారానికి పాల్పడుతుండటంతో, దాన్ని సహించలేని ఆ బాలుడు ఎదురుదాడికి దిగాడు. ఇద్దరి మధ్య
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) చేరారు. పుస్తకాల నుంచి పాఠ్యాంశాలను తొలగిస్తే చరిత్ర మారిపోదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
Robbery | దేశ రాజధాని ఢిల్లీలో భారీ చోరీ( Robbery ) జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్( Traffic Signal ) పడగానే ఆగిన ఓ ద్విచక్ర వాహనదారుడి బ్యాగులో నుంచి రూ. 40 లక్షలు మాయం చేశారు దొంగలు. ఈ ఘటన ఢిల్లీలోని ఎర్రకోట( Red Fort ) వద్ద మా
వచ్చే నెల 12న తాజ్మహల్ మూతపడనుంది. నాలుగు గంటలపాటు సందర్శకులను ఎవ్వరనీ అనుమతించేది లేదని అధికారులు ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలకు ఉత్తరప్రదేశ్లోని
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రాధాన్యత కలిగిన గుస్సాడీ నృత్యం వందే భారతం కోసం ఎంపికైనట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి, నాగ్పూర్లో సౌత్స్థా�
BRS Party | ఢిల్లీ ఎర్రకోటపై ఎగరబోయేది గులాబీ జెండానే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ భారత రాష్ట్ర సమితి నినాదం అని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో
PM Modi | స్వతంత్రం వచ్చినప్పుడు భారత్ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని ప్రధానిమోదీ చెప్పారు. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచిందన్నారు.
PM Modi | దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వేడుకల వేదికైన ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Modi) జాతీయ జెండాను
దేశంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది...
న్యూఢిల్లీ : మాజీ ఎంపీ విజయ్ గోయల్ చేతుల్లోంచి ఓ గుర్తు తెలియని అగంతకుడు ఫోన్ లాక్కెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీలోని రెడ్ఫోర్ట్ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. విజయ్ గోయల్ దర్యాగంజ్ నుంచి రెడ్ ఫో�