Red fort | చారిత్రక కట్టడం ఎర్రకోట ఐదు రోజులపాటు మూతపడనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఐదు రోజులపాటు ఎర్రకోటలోకి సందర్శకులకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.
కోల్కతా: ఆగ్రాలో తాజ్మహల్.. ఢిల్లీలో ఎర్ర కోట.. ఇవి మొఘల్ చక్రవర్తుల పాలనకు సాక్ష్యాలు. కానీ ఆ కట్టడాలకు వారసులెవరో తెలియదు. అయితే ఎర్ర కోటకు తానే వారసురాలిని అని ఓ మహిళ కోర్టుకెక్కి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటీషర్లు వాడిన సొరంగ ( Tunnel ) మార్గం ఒకటి బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆ టన్నెల్ను గుర్తించారు. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు ఆ టన్నెల్ దారితీసినట్లు భావిస్తున్�
Modi and NCC Cadet : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగం అనంతరం చిన్నారులు, పాఠశాల విద్యార్థుల మధ్యకు వెళ్తుంటారు. ఈసారి కూడా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీ�
ప్రధాని ప్రసంగంలో కీలక అంశాలు | 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎనిమిదోసారి ఎర్రకోటలో జెండాను ఎగుర వేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులకు వందనం చేసి.. తన ప్రసంగాన్ని ప్రా�
అవి భారీ షిప్పింగ్ కంటైనర్లు. ఇప్పుడవి సరుకుల రవాణా వదిలేసి ఢిల్లీలోని ఎర్రకోట ముందు పెద్ద పెద్ద గోడల్లాగా కనిపిస్తున్నాయి. వీటిని అక్కడ ఉంచింది పోలీసులే కావడం గమనార్హం. పంద్రాగస్ట్ వేడుక
ఢిల్లీ : జాతినుద్దేశిస్తూ చేసే ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచుగా దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానించే విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రస
న్యూఢిల్లీ: భద్రతా కారణాలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్ర కోటను ఆగస్ట్ 15 వరకు మూసివేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేయవచ్చని నిఘా వర్గా�