Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఇన్వెస్టర్లు, స్టాక్స్ మధ్య దోబూచులాట కొనసాగింది. శుక్రవారం ఉదయం ప్రారంభంలో నష్టాలతో మొదలైన స్టాక్స్ ట్రేడింగ్.. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలతో స్థిర �
AP Pensioners | ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్దారులకు షాక్ ఇవ్వనుంది. అనర్హుల నుంచి తీసుకున్న పింఛన్ డబ్బులను రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Cellphones recovery | చోరీకి గురైన లేదా పొరపాటున పోగొట్టుకున్న సెల్ఫోన్ ఫోన్లను(Cellphones)ట్రేస్ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణ పోలీసులు సత్తా చాటుతున్నారు.
Special prayers | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) త్వరగా కోలుకోవాలని వికారాబాద్ జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) శుక్రవారం పూజలు నిర్వహించారు.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. తాజాగా పంత్ తన ఆరోగ్యంపై అభిమానులకు అప్డేట్ ఇచ్చాడు. బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే చాలా హాయిగా అనిపిస్తోం
మండలంలోని కిష్టాపురంలోని ఓ నగల దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి రూ.9 లక్షల విలువైన ఆభరాణాలను అపహరించిన సంగతి విదితమే. చోరీపై బాధితులు సత్తుపల్లి పోలీసులను ఆశ్రయించగా వారు వారంరోజుల్లో కేస
Siddipet | ఓ మహిళ తన 10 తులాల బంగారు నెక్లెస్ పోగొట్టుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గంటలోనే వెతికి పట్టుకొని మహిళకు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు.
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు, గత ఆరేడు ఏళ్ల నుంచి ఆ రంగానికి లభిస్తున్న మద్దతు వల్ల.. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా తయారైనట్లు ప్రధాని మోదీ అన్నారు. బిల్డ్ సి
న్యూఢిల్లీ : ఆర్ధిక వ్యవస్థ మహమ్మారికి ముందున్న స్థితికి చేరుతుండటంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పన్ను రాబడి బడ్జెట్ అంచనాల కంటే పది శాతం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థి
పోచారం భాస్కర్ రెడ్డి | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి అధ్యక్షతన బ్యాంకు మొండి బకాయిల రికవరీపై బ్యాంకు సీఈఓ, జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, అస�
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం చివరి మూడు క్వార్టర్లలో భారత్ ఆర్ధిక వృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జులై, ఆగస్ట్లో స్థూల ఆర్థిక సంకేతాలు తిరిగి పుంజుక�
ముంబై : కరోనా సెకండ్ వేవ్ నుంచి భారత ఆర్ధిక వ్యవస్ధ అనూహ్యంగా పుంజుకోవడంతో నియామకాలు ఊపందుకున్నాయి. మహమ్మారి తలెత్తినప్పటి నుంచి తొలిసారిగా నొముర ఇండియా బిజినెస్ రిజంప్షన్ సూచీ కరోనా ముందు