Bank theft Recovery | బ్యాంకు దొంగతనం కేసును ఐదు నెలల్లో పోలీసులు ఛేదించారు. చొరీ చేసిన రూ.13 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
సాధారణంగా నిద్రపోయే వ్యవధిలో ఒక గంటపాటు తక్కువ నిద్రించినా.. శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని హైదరాబాద్కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఎక్స్లో వెల్లడ�
IT Raids | ప్రముఖ నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేశారు. (IT Raids) భారీగా పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. లెక్కల్లో చూపని రూ.1500 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేయనున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఉపసంహరించుకున్నది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) ప్రకటించ�
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీకి నష్టాలు తగ్గి లాభాల బాట పడుతున్నది. ఆర్టీసీ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తీసుకున్న సానుకూల నిర్ణయాలు, ఉద్యోగుల అనుకూల నిర్ణయాలతో పాటు ప్రయాణికుల భద్రత, సౌకర్యం వంటి పలు అంశాలపై చ
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని
అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి అందినకాడికి అప్పులు చేసి ఉడాయించిన మోసకారి వ్యాపారి రేగొండ నరేశ్ 15 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 3.350 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జగిత్యాల డీ�
కామారెడ్డిలో పలు ఇండ్లల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వివరాలను
ప్రమాదకర రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పించే ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం మెల్లగా పూడ్చుకుంటున్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. ఓజోన్ను పరిరక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైన 35 ఏండ్ల తర్వాత
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా మధ్య మరో వివాదం రాజుకున్నది. ఈసారి ప్రభుత్వ ప్రకటనల విషయంలో సీఎం కేజ్రీవాల్ సర్కార్ను ఎల్జీ టార్గెట్గా చేసుకొన్నారు. ప్రభుత్వ ప్రకట�
డ్డు ప్రమాదంలో డయాఫ్రమ్ (ఊపిరితిత్తులు, ఉదరభాగానికి మధ్య గోడలా ఉన్న భాగం) దెబ్బతిన్న ఓ యువకుడికి(26) కిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురవటంతో యువక�
CM Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నెల 4న సీఎం కేజ్రీవాల్కు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అప్పటినుంచి హోం ఐసోలేషన్లో ఉన్నారు.
Kinnaur landslide| హిమాచల్ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.