Tirumala | ఈనెల 7 చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 3.30 గంటల నుంచి 8వ తేది ఉదయం 3 గంటల వరకు తిరుమల లోని శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఉగాదితో పాటు వరుస సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వెళ్తున్నారు. కాగా, వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో టీటీ డీ కీలక నిర్ణయం తీసు�
TTD Chairman | తిరుమలలో రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4న సిఫారసు లేఖల దర్శనాలు, సర్వదర్శనం టోకెన్లు పూర్తిగా రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావే
తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపే సిఫారసు లేఖలను ఆన్లైన్ ద్వారా పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
Gudiwada Amarnath | తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని గగ్గోలు పెట్టిన కూటమి నేతలు రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anita ) పీఏ టీటీడీ సిఫార్సు లేఖలను అమ్ముకున్న వ్యవహారంపై స్పందించాలని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమా
TTD | తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ రాజకీయ ప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలు నిరాధారమని కొట్టిపార�
TTD | తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నాయకుల విజ్ఞప్తి మేరకు వారానికి రెండు సార్లు సిఫారసు
Tirumala | తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరీక్షలు, ఎన్నికల కోడ్ అమలు వల్ల సిఫారసు లేఖలు రద్దుతో తిరుమల(Tirumala) లో భక్తులకు దర్శనం సులువుగా అవుతుంది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో మాదిరిగా తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ధర్మకర్తల మండలి శనివారం ప్రకటన విడుదల చేసింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆల యం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆయన విడుదల చ�
Brahmotsavams | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 18 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నది. తమకు అందే సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచాలని నిర్ణయించారు. ఆనంద నిలయానికి బంగారంతో తాపడం...