హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆల యం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆయన విడుదల చేశారు.
ఏడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు.