తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వైబ్సైట్ ttdevasthanamas.ap.gov.in ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పదేండ్ల పాటు అటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదా కల్పించింది.
గతంలో టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలు, ప్రఖ్యాత గాయని దివంగత లతా మంగేష్కర్ ఆఖరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. టీటీడీకి ఆమె తరఫున రూ.10 లక్షల చెక్కును మంగళవారం విరాళంగా అందజేశారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. అక్టోబర్ 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 14న అంకురార్పణ జరగనున్నది.
25 ఏండ్లలోపు యువత ‘గోవింద కోటి’ రాస్తే వారి కుటుంబానికి వీఐపీ దర్శనం కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన నూతన పాలకమండ�
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆల యం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆయన విడుదల చ�
Tirumala | తిరుమల నడకమార్గంలో ఇటీవల చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తున్నది. భక్తుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సమావేశంలో కీలక