ముందుగా జీడిపప్పులు, గసగసాలను కొద్దిపాటి నీళ్లలో గంటసేపు నానబెట్టాలి. పెద్ద ఉల్లిపాయను మీడియం సైజు ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు తీసుకుని అందులో జీడిపప్పులు, గసగసాలు, ఉల్లిపాయ ముక్�
ముందుగా అవిసె గింజలని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. క్యాబేజీని సన్నగా తరుముకోవాలి. చింతపండు రసం నానబెట్టుకోవాలి. చింతపండు వాడటం ఇష్టం లేని వాళ్లు ఆమ్చూర్ వాడుకోవచ్చు. బెల్లాన్ని కొద్దిగా నీళ్�
ముందుగా మామిడికాయలను మందంగా చెక్కు తీసుకోవాలి. చాపర్లో వేసి దీన్ని సన్నటి తురుములా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మామిడి కాయను చెక్కు తీసి పూర్తిగా తురుముకోవాలి.
స్టవ్మీద కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యివేసి, వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో స్పూన్ నెయ్యివేసి రాగి పిండి, ఉప్మా రవ్వ వేసి పచ్చ
కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు: నాలుగు, గుడ్లు: రెండు, క్యాప్సికమ్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), టమాట: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, క్యారెట్: ఒకటి, మిరియాల పొడి: చిటికెడు, ఉప్పు: తగినంత, వెన్న: రెండు టేబుల్�
పంద్రాగస్టున ప్రతి భారతీయుడి గుండె.. దేశభక్తితో నిండిపోతుంది. ఈ ప్రత్యేక సమయాన కడుపు నిండా మువ్వన్నెల భోజనం.. మరింత స్పెషల్గా ఉంటుంది. ఇందు కోసం త్రివర్ణాల్లో తయారయ్యే పదార్థాల లిస్టును అందిస్తున్నారు �
ఒక గిన్నెలో మైదా, కారం, జీలకర్ర, జీలకర్ర పొడి, వాము, ఉప్పు, కసూరిమేతి వేసి బాగా కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె కూడా వేసి తగినన్ని నీళ్లుపోసి పిండిని ముద్దలా కలపాలి.